సనాతన్పై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం మాట్లాడుతూ.. తాను రాష్ట్ర మంత్రినన్న విషయాన్ని ఉదయనిధి గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరికి హక్కు ఉందని, తన అభిప్రాయాలను వెల్లడించవచ్చని అన్నారు. అయితే మంత్రి అయ్యాక బాధ్యతలు చూసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
NATIONAL Sep 17, 2023, 5:24 AM IST
కేంద్ర బడ్జెట్ లో పర్యాటకం, కనెక్టివిటీపై కేంద్రీకరించినట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
NATIONAL Feb 1, 2023, 8:25 PM IST
ఈ ఏడాది రైతులకు 20 లక్షల కోట్ల రూపాయల వరకు రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా, చిరు ధాన్యాలను ప్రోత్సహించడానికి శ్రీ అన్న యోజన ప్రారంభించబడింది.
business Feb 1, 2023, 3:08 PM IST
బలమైన ఆర్ధిక వ్యవస్థకు ఈ బడ్జెట్ పునాదిని వేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు ఈ బడ్జెట్ అనుకూలంగా ఉందని మోడీ అభిప్రాయపడ్డారు.
NATIONAL Feb 1, 2023, 2:55 PM IST
ప్రభుత్వం డిజిటల్ ఇండియా కోసం డిజిలాకర్ అండ్ ఆన్లైన్ డాక్యుమెంటేషన్ను ప్రోత్సహిస్తోంది. త్వరలో ఫోన్లో డిజిలాకర్ను ఇన్స్టాల్ చేయనున్నట్లు చెబుతున్నారు. అంటే, మీరు దీన్ని Google Play Store నుండి విడిగా డౌన్లోడ్ చేయవలసిన అవసరం లేదు.
Technology Feb 1, 2023, 1:59 PM IST
New Delhi: కేంద్ర బడ్జెట్ పై చర్చించేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్టు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి రాష్ట్రంలో నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించి బడ్జెట్ లోని కీలక అంశాలను క్షేత్రస్థాయి వరకు ప్రజలకు తెలియజేయనున్నారు.
NATIONAL Feb 1, 2023, 1:00 PM IST
గత ఏడాది బడ్జెట్-2022ను సమర్పిస్తూ మైక్రోచిప్లతో కూడిన ఈ-పాస్పోర్ట్లను త్వరలో దేశంలో జారీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2022-23లోపు ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు 5G మొబైల్ సేవలను ప్రారంభించడానికి అవసరమైన స్పెక్ట్రమ్ వేలం గురించి ఇంకా మే 2022 నాటికి టెల్కోలు ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతించడం గురించి బడ్జెట్ 2022లో మాట్లాడారు.
business Feb 1, 2023, 9:33 AM IST
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుండి ప్రారంభం కానున్నాయి. ఒక వార్తా సంస్థ ప్రకారం, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 6 వరకు కొనసాగవచ్చు. లోక్సభ, రాజ్యసభ సమావేశాలతో సెషన్ ప్రారంభం కానుంది.
business Feb 1, 2023, 9:08 AM IST
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందం నార్త్ బ్లాక్లో బడ్జెట్లోని సూక్ష్మ అంశాలను ఖరారు చేశారు. ఎన్నికల సంవత్సరానికి ముందు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా నడిపించే బాధ్యత ఈ బృందంపై ఉంది. బుధవారం ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ఇలా ఉండగా.. దాన్ని సిద్ధం చేసేందుకు కొంత మంది నెలరోజుల ముందే పగలు రాత్రి ఏకమయ్యారు.
business Feb 1, 2023, 8:07 AM IST
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తున్నదే. రేపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో ఎకనామిక్ సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారాన్ ప్రవేశపెట్టారు.
NATIONAL Jan 31, 2023, 5:42 PM IST
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్కు శనివారం కేటీఆర్ లేఖ రాశారు. గడిచిన ఎనిమిదేళ్లుగా కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎలాంటి ఫలితం లేదన్నారు.
Telangana Jan 14, 2023, 8:28 PM IST
ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6వ తేదీన ఈ సమావేశాలు ముగుస్తాయి. మధ్యలో ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు తాత్కాలిక విరామం ఉంటుంది. ఈ సమావేశాల్లో తొలిసారి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేస్తారు.
NATIONAL Jan 13, 2023, 12:40 PM IST
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన ఆమె ఈ రోజు డిశ్చార్జ్ అయినట్టు హాస్పిటల్ వర్గాలు వివరించాయి.
NATIONAL Dec 29, 2022, 4:47 PM IST
అక్రమ డిజిటల్ లోన్ యాప్స్ ఆగడాలు కడ్డుకట్ట వేయాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. ఈ క్రమంలో దేశంలో సక్రమంగా నడుస్తున్న రుణ యాప్స్ జాబితా( వైట్ లిస్ట్)ను తయారు చేయాలని ఆర్బీఐకి కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. ఈ జాబితాలో ఉన్న యాప్స్ మాత్రమే.. గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్లో ఉండేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ చర్చలు తీసుకోనున్నది.
NATIONAL Sep 10, 2022, 11:09 AM IST
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫొటో ఉండాలని పంచాయితి పెట్టడం మీ స్థాయికి తగినట్టు లేదని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లోపాయికారీ ఒప్పందాన్ని బహిరంగం చేయాలని తెలిపారు. ఈ రెండు ప్రభుత్వాలు తెలంగాణను అన్యాయం చేశాయని ఆరోపణలు చేశారు.
Telangana Sep 3, 2022, 8:21 PM IST