రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా వున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూని కొనసాగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అలాగే వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేసుకునేలా చర్యలు చేపట్టాలని ప్రజలకు సూచించింది.
Andhra Pradesh Sep 2, 2021, 7:11 PM IST
కరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతుండటంతో తీవ్రతను తగ్గించడానికి గాను కేరళ, మహారాష్ట్రలలో నైట్ కర్ఫ్యూ విధించడంతో పాటు మరికొన్ని కీలక చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. ఈ రెండు రాష్ట్రాల్లోని కోవిడ్ పరిస్ధితిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్షించారు. అనంతరం ఆయన ఈ మేరకకు సూచనలు చేశారు
NATIONAL Aug 27, 2021, 4:14 PM IST
ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూను పొడగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం మరోసారి నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి విధిస్తున్న ఈ కర్ప్యూను వచ్చే నెల 4వ తేదీ వరకు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh Aug 20, 2021, 1:10 PM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL Aug 15, 2021, 6:35 PM IST
రాష్ట్రంలో రోజుకు వెయ్యికిపైగా కోవిడ్ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూనుమరో వారంరోజులు కొనసాగిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh Aug 15, 2021, 12:09 PM IST
కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నందున కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నామని కలెక్టర్ ప్రకటించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు 4.5 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటును కనీసం 2 నుండి 2.5 శాతానికి తగ్గిస్తే నైట్ కర్ఫ్యూను ఎత్తివేస్తామని కమిషనర్ చెప్పారు.
Andhra Pradesh Aug 5, 2021, 4:36 PM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
Andhra Pradesh Jul 30, 2021, 6:07 PM IST
రాత్రి 10 గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. వాణిజ్య దుకాణాలు రాత్రి 9 గంటలకు మూసివేయలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎలాంటి ఆంక్షలు లేవని ప్రభుత్వం తెలిపింది.
Andhra Pradesh Jul 30, 2021, 10:55 AM IST
మంగళవారం నాడు కరోనాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో రాష్ట్రంలో కరోనా కేసులు, రోగుల రికవరీ యాక్టివ్ కేసులు తదితర అంశాలపై చర్చించారు.
Andhra Pradesh Jul 20, 2021, 3:09 PM IST
సాయంత్రం ఏడు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని బీహార్ సర్కార్ తెలిపింది. ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు సాయంత్రం నాలుగు గంటల వరకు 50 శాతం సామర్ధ్యంతో పనిచేస్తాయని సీఎం తెలిపారు.
NATIONAL Jun 8, 2021, 4:09 PM IST
తెలంగాణలో నేటి నుండి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది.
Telangana May 12, 2021, 2:02 PM IST
తెలంగాణలో నేటి నుండి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది.
Telangana May 12, 2021, 12:08 PM IST
రేపటి నుండి లాక్డౌన్ అంటే ఇతర రాష్ట్రాల ప్రజల పరిస్థితి ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. ఇవాళ ఉదయం 10 గంటల వరకు మీకు కనీసం వీకేండ్ లాక్డౌన్ ఆలోచన లేదని హైకోర్టు గుర్తు చేసింది.
Telangana May 11, 2021, 3:46 PM IST
అయితే రెండు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో రాస్ట్రంలో లాక్ డౌన్ విధించే ప్రసక్తేలేదని సీఎం కేసీఆర్ ప్రకటించారు. లాక్డౌన్ విధిస్తే సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
Telangana May 10, 2021, 7:19 PM IST
తెలంగాణలో కోవిడ్ కేసులు అదుపులోకి రాకపోవడంతో కేసీఆర్ సర్కార్ మరోసారి నైట్ కర్ఫ్యూను మరో వారం పొడిగించింది. మే 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana May 7, 2021, 7:08 PM IST