కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు వైసీపీ ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తోంది. అలాగే జనసేన కూడా ఇప్పటికే తమ పార్టీలోకి చేరాలని ఆహ్వానం పంపిందని తెలుస్తోంది.
Andhra Pradesh Jun 13, 2023, 11:34 AM IST
త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టుగా కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చెప్పారు.
Andhra Pradesh May 10, 2023, 11:19 AM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై పరిశీలన చేయాలని లేఖలో కోరారు.
Andhra Pradesh Dec 26, 2022, 10:53 AM IST
కాపు రిజర్వేషన్లపై తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు సామాజికవర్గం నుంచి 35 మంది ఎమ్మెల్యేలున్నారని.. వాళ్లకు రాజ్యాధికారం లేదని ఎక్కడా చెప్పొద్దని ఆయన వ్యాఖ్యానించారు.
Andhra Pradesh Dec 24, 2022, 2:53 PM IST
ఆంధ్రప్రదేశ్లో కాపులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాపు సామాజిక వర్గానికి 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు చెల్లుతుందని తెలిపింది.
Andhra Pradesh Dec 21, 2022, 6:31 PM IST
మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడితో కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ భేటీ అయ్యారు. ఈ భేటీకి రాజకీయ ఉద్దేశం లేదని ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. వైసీపీ నుండి బహిష్కరణకు గురైన మాజీ మంత్రితో ముద్రగడ భేటీ కావడం రాజకీయపరంగా చర్చకు దారి తీసింది.
Andhra Pradesh Jun 5, 2022, 4:28 PM IST
కాపు, ఓబీసీ రిజర్వేషన్స్కు సంబంధించి కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అన్నారు. ఓబీసీ జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చడానికి రాష్ట్రపతి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంది.
Andhra Pradesh Mar 23, 2022, 4:39 PM IST
Mudragada: : కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. కాపు ఉద్యమ సమయంలో అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేసినందుకు ముద్రగడ పద్మనాభం హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ధన్యవాదలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నాడు ముద్రగడ.. ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు.
Andhra Pradesh Feb 4, 2022, 2:09 PM IST
ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా పేరును ఆయన సూచించారు. మరో జిల్లాకు శ్రీకృష్ణ దేవరాయల పేరును పెట్టాలని కూడా ఆయన కోరారు.
Andhra Pradesh Jan 26, 2022, 4:43 PM IST
అమరావతిలో కాపు నేతలు (kapu leaders) కీలక సమావేశం నిర్వహించారు. వివిధ పార్టీల్లోని కాపు నేతలు, కాపు సామాజిక వర్గ ప్రముఖులు జూమ్ మీటింగ్ పెట్టుకున్నారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా కాపులు అస్థిత్వం కొల్పోయేలా పరిణామాలు చోటు చేసుకోవడంపై ఆందోళన చేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Andhra Pradesh Jan 23, 2022, 8:29 PM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
Andhra Pradesh Jan 22, 2022, 5:18 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) బహిరంగ లేఖ రాశారు. ఓటీఎస్పై ముద్రగడ తన లేఖ ద్వారా జగన్ సర్కార్ను ప్రశ్నించారు.
Andhra Pradesh Jan 22, 2022, 9:30 AM IST
దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కానీ మన వర్గాలకు రాలేదన్నారు. తక్కువ జనాభా ఉన్నవారికి మనం పల్లకిలు మోయాలా అని Mudragada Padmanabham ప్రశ్నించారు.
Andhra Pradesh Jan 4, 2022, 10:10 AM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు (YS Jagan) కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) లేఖ రాశారు. గ్రామాలలో సంక్రాంతి, ఉగాది ఉత్సవాలను ఘనంగా చేయడం ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆచారమని తెలిపారు.
Andhra Pradesh Dec 20, 2021, 4:12 PM IST
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham ) మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు పతనం చూడాలనే నాడు తాను ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నానంటూ ముద్రగడ సంచల వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh Nov 23, 2021, 11:40 AM IST