బద్వేల్ ఉపఎన్నికలో జనసేన పోటీ చేయదన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. చనిపోయిన వ్యక్తి సతీమణిని గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్నికల్లో పోటీచేయమని ఒత్తిడి వచ్చిందని పవన్ తెలిపారు. ఏకగ్రీవం చేసుకోవాలని ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు.
Andhra Pradesh Oct 2, 2021, 8:58 PM IST
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. ఇదే స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉన్నారు.
Telangana Oct 1, 2021, 12:07 PM IST
కడప జిల్లా వైసీపీకి కంచుకోట అన్నారు ఆ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి. బద్వేల్ ఉపఎన్నిక నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఉపఎన్నికలో థైర్యంగా ప్రజల ముందుకు వెళ్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
Andhra Pradesh Sep 30, 2021, 4:47 PM IST
తిరుపతి పార్లమెంట్ (tirupati ) ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. దీంతో బద్వేల్ ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని తొలుత బీజేపీ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం సాగింది. అయితే ఈ సమావేశంలో మాత్రం ఈ రెండు పార్టీలు పోటీ చేయడంపై ఏకాభిప్రాయం కుదరలేదు.
Andhra Pradesh Sep 30, 2021, 4:34 PM IST
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీకి జరగనున్న ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందకు వైసిపి అధ్యక్షులు, సీఎం జగన్ పలువురు మంత్రులు, కడప జిల్లా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో సమావేశమయ్యారు.
Andhra Pradesh Sep 30, 2021, 2:30 PM IST
బుధవారం నాడు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో త్వరలోనే సమావేశం కానున్నట్టుగా సోము వీర్రాజు ప్రకటించారు
Andhra Pradesh Sep 29, 2021, 12:06 PM IST
News Express: హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల... జగన్ దగ్గరకు చేరిన పంచాయతీ
NATIONAL Sep 28, 2021, 5:06 PM IST
తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.నిష్పక్షపాతంగానే ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటున్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు
Andhra Pradesh Sep 28, 2021, 1:20 PM IST
అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నామమాత్రంగానే విజయాలను నమోదు చేసింది. ఈ ఎన్నికలకు టీడీపీ దూరమని ప్రకటించింది.
Andhra Pradesh Sep 28, 2021, 12:16 PM IST
తెలుగు రాష్ట్రాల్లోని రెండు అసెంబ్లీ స్థానాలతో పాటు దేశంలోని 30 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు షెడ్యూల్ ను విడుదల చేసింది ఎన్నికల సంఘం.
Telangana Sep 28, 2021, 10:08 AM IST