Asianet News TeluguAsianet News Telugu
174 results for "

Yv Subba Reddy

"
ttd chairman yv subba reddy comments after board meetingttd chairman yv subba reddy comments after board meeting

ఇకపై పాలకమండలి సమావేశం లైవ్ టెలీకాస్ట్.. టీటీడీలో 17 మందికి కరోనా: వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే పాలకమండలి సమావేశం లైవ్ టెలీకాస్ట్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు

Andhra Pradesh Jul 4, 2020, 2:48 PM IST

Vijayasai Reddy Loosing Prominence in YS Jagan GovernmentVijayasai Reddy Loosing Prominence in YS Jagan Government

విజయసాయి రెడ్డికి వైఎస్ జగన్ షాక్: అసలేం జరిగింది, ఏం జరుగుతుంది?

విజయ సాయి రెడ్డిని కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం చేయడం, రాష్ట్ర కార్యాలయ బాధ్యతల నుండి కూడా తప్పించడం .... ఇవన్నీ చూస్తుంటే, ఆయనకు పార్టీలో ప్రాముఖ్యత తగ్గుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

Opinion Jul 2, 2020, 10:46 AM IST

YSRCP Chief YS Jagan Important decision... district wise party responsibilities allocated to senior leadersYSRCP Chief YS Jagan Important decision... district wise party responsibilities allocated to senior leaders

విజయసాయి,సజ్జల, వైవిలకు కీలక బాధ్యతలు... జగన్ నిర్ణయం

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

Andhra Pradesh Jul 1, 2020, 8:15 PM IST

YV Subba Reddy Comments on TTD  Trial Run Of DarshansYV Subba Reddy Comments on TTD  Trial Run Of Darshans

అంచనాకు మించి వెంకన్నను దర్శించుకున్న భక్తులు...: వైవి సుబ్బారెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను అమలుపరుస్తూ గంటకు ఎంత మంది భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం చేయించవచ్చో క్షేత్ర స్థాయిలో  అవగాహనకు రావడానికే ట్రయల్ రన్ ప్రారంభించామని టీటీడీ పాలకమండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి చెప్పారు. 

Andhra Pradesh Jun 8, 2020, 8:25 PM IST

ttd announces darshan to devotees from june 11ttd announces darshan to devotees from june 11

గుడ్‌న్యూస్: జూన్ 11 నుండి భక్తులకు తిరుమల వెంకన్న దర్శనం

శుక్రవారం  నాడు మధ్యాహ్నం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 8, 9 తేదీల్లో తిరుమల ఉద్యోగులతో శ్రీవారి దర్శనాన్ని అనుమతి ఇస్తామన్నారు. ప్రతి రోజూ కూడ పరిమిత సంఖ్యలోనే భక్తులకు దర్శనాలు ఉంటాయని ఆయన ప్రకటించారు.

Andhra Pradesh Jun 5, 2020, 12:49 PM IST

ttd chairman yv subba reddy comments on ap govt allow devotees for lord venkateshwara darshanttd chairman yv subba reddy comments on ap govt allow devotees for lord venkateshwara darshan

శ్రీవారి దర్శనాలకు గ్రీన్ సిగ్నల్: రిజిస్ట్రేషన్ తప్పనిసరన్న వైవీ సుబ్బారెడ్డి

తిరుమలలో భక్తుల దర్శనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో టీటీడీ కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఈ నెల 8 నుంచి ట్రయల్ రన్ పద్ధతిలో శ్రీవారి దర్శనానికి అనుమతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

Andhra Pradesh Jun 2, 2020, 6:16 PM IST

ramana deekshitulu demands internal auditing on ttd assetsramana deekshitulu demands internal auditing on ttd assets

టీటీడీ ఆస్తులపై ఆడిట్ జరపాలి: రమణ దీక్షితులు మరో సంచలనం

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ఆస్తులు, ఆభరణాలపై ఆడిట్ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. 

Andhra Pradesh May 26, 2020, 6:00 PM IST

bjp ap president kanna laxminarayana hunger strike  for protect ttd assests at his residencebjp ap president kanna laxminarayana hunger strike  for protect ttd assests at his residence

టీటీడీ ఆస్తులను కాపాడాలంటూ కన్నా లక్ష్మీనారాయణ ఉపవాస దీక్ష

న్యూఢిల్లీలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. బీజేపీ ఏపీ రాష్ట్ర ఇంచార్జీ సునీల్ ధియోదర్ లు దీక్షకు దిగారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయయణతో పాటు పలువురు బీజేపీ నేతలు ఈ ఉపవాస దీక్షల్లో పాల్గొన్నారు.

Andhra Pradesh May 26, 2020, 10:23 AM IST

ap govt stops selling of ttd landsap govt stops selling of ttd lands

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. టీటీడీ భూముల అమ్మకం నిలిపివేత, మళ్లీ అప్పుడే

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన టీటీడీ భూముల అమ్మకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూముల వేలం ప్రక్రియను నిలుపుదల చేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 

Andhra Pradesh May 25, 2020, 9:15 PM IST

ttd chairman yv subba reddy press meet on ttd assets auctionttd chairman yv subba reddy press meet on ttd assets auction

టీటీడీ ఆస్తులను అమ్మడం లేదు... ఎన్ని నిందలు వచ్చినా తట్టుకుంటా: వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ ఆస్తుల అమ్మకం ఇప్పుడే  కొత్తగా ప్రారంభించింది కాదన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. టీటీడీ ఆస్తుల వేలంపై ఆయన సోమవారం వివరణ ఇచ్చారు

Andhra Pradesh May 25, 2020, 6:17 PM IST

ysrcp mla chevireddy bhaskar reddy sensational comments on sale of ttd assetsysrcp mla chevireddy bhaskar reddy sensational comments on sale of ttd assets

అలా అయితే ఆస్తులన్నీ కరిగిపోతాయి.. అందుకే టీటీడీ ఆస్తుల వేలం: చెవిరెడ్డి వ్యాఖ్యలు

టీటీడీ ఆస్తుల అమ్మకం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై చెవిరెడ్డి  భాస్కర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని టీటీడీ ఆస్తుల నిర్వహణ చాలా కష్టంగా మారిందని తెలిపారు

Andhra Pradesh May 24, 2020, 6:58 PM IST

TTD online income increases than last year:TTDTTD online income increases than last year:TTD

పెరిగిన ఆన్‌లైన్ ఆదాయం: రూ. 25లకే జిల్లాల్లో తిరుపతి లడ్డుల విక్రయం

రెండు మాసాలుగా తిరుమలలో భక్తుులకు ప్రవేశం లేకుండా పోయింది. లాక్ డౌన్ నేపథ్యంలో టీటీడీీ భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించలేదు. కానీ, స్వామికి ఏకాంత సేవలను కొనసాగిస్తోంది.

 

 

Andhra Pradesh May 20, 2020, 4:00 PM IST

Corona Effect: TTD to freely distribute Tirupati LadduCorona Effect: TTD to freely distribute Tirupati Laddu

కరోనా దెబ్బ: ఇక ఫ్రీ గా తిరుమల వెంకన్న ప్రసాదం

భక్తులనెవ్వరిని అనుమతించకపోవడంతో... తిరుమల గిరులన్నీ  బోసిపోయాయి. భక్తులకోసం ఇప్పటికే తయారు చేసి ఉంచిన స్వామివారి ప్రసాదం తిరుపతి లడ్డులు ఇప్పుడు రెండు లక్షలు మిగిలిపోయాయి. 

Andhra Pradesh Mar 21, 2020, 2:52 PM IST

Tirumala Tirupati Temple To Close For DevoteesTirumala Tirupati Temple To Close For Devotees

అమల్లోకి ఆదేశాలు, భక్తుల ప్రవేశం నిలిపివేత: తిరుమల గిరుల్లో కర్ఫ్యూ వాతావరణం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుమలలో భక్తుల ప్రవేశాన్ని శుక్రవారం టీటీడీ నిలిపివేసింది. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో ఇప్పటిదాకా ఉన్ భక్తులకు స్వామి వారి దర్శనం చేయించి కిందకు పంపేశారు.

Andhra Pradesh Mar 20, 2020, 4:22 PM IST

ttd eo anil kumar singhal press meet over closes tirumala temple to visitorsttd eo anil kumar singhal press meet over closes tirumala temple to visitors

ఆలయం మూసివేయడం లేదు.. భక్తుల ప్రవేశమే నిలిపివేత: టీటీడీ ఈవో

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయడం లేదని, భక్తుల ప్రవేశాన్ని మాత్రమే తాత్కాలికంగా నిలిపివేశామని ఆయన స్పష్టం చేశారు. 

Andhra Pradesh Mar 19, 2020, 5:52 PM IST