25 మందితో టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితాను విడుదల చేస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పాలకమండలిలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Andhra Pradesh Sep 15, 2021, 3:12 PM IST
సుదీర్ఘ విరామం తర్వాత తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి టీటీడీ అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం టోకెన్లు జారీ చేసింది. ఉదయం 6 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభమైంది. రోజుకు రెండు వేల చొప్పున టోకెన్లను ఇస్తున్నారు. కేవలం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే సర్వదర్శనం అవకాశం కల్పించారు
Andhra Pradesh Sep 8, 2021, 8:04 PM IST
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. అలిపిరి దగ్గర రోజుకు 2 వేలు చొప్పున టోకెన్లు జారీ చేయనున్నారు అధికారులు. అయితే చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే ఈ టోకెన్లు పరిమితం చేయబోతోంది టీటీడీ.
Andhra Pradesh Sep 7, 2021, 6:26 PM IST
తిరుమలలో సంప్రదాయ భోజనాన్ని ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని టీటీడీ వెనక్కి తీసుకుంది. సంప్రదాయ భోజనాన్ని ఇటీవల ఈవో జవహర్ రెడ్డి స్వీకరిస్తూ దాన్ని అమలు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
Andhra Pradesh Aug 30, 2021, 10:18 AM IST
తిరుమల శ్రీవారి భక్తుల కోసం సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా అన్నమయ్య భవనంలో గురువారం ప్రారంభించారు. ఇప్పటికే టీటీడీ స్వామివారికి గో ఆధారిత నైవేద్యం అందిస్తోంది
Andhra Pradesh Aug 27, 2021, 8:36 PM IST
ఇవాళ తిరుమలలో టీటీడీ ఛైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
Andhra Pradesh Aug 11, 2021, 2:31 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఛైర్మన్ గా రెండోసారి నియమితులైన వైవి సుబ్బారెడ్డి మంగళవారం విజయవాడ కనకదునర్గమ్మను దర్శించుకున్నారు.
Andhra Pradesh Aug 10, 2021, 10:32 AM IST
వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలిసారిగా టీటీడీ ఛైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించింది ప్రభుత్వం. ఇటీవలనే టీటీడీ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. దీంతో మరోసారి టీటీడీ ఛైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డి ప్రఃభుత్వం నియమించింది.
Andhra Pradesh Aug 8, 2021, 1:10 PM IST
ఆనందయ్య మందు తయారీ, మందు పంపిణీపై స్పందించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఆనందయ్య మందు తయారీ, పంపిణీ ఆలోచన విరమించుకున్నామని తెలిపారు. కేంద్ర సంస్థ సీసీఆర్ఏఎస్ నివేదికలో ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదని స్పష్టమైందన్నారు
Andhra Pradesh Jun 1, 2021, 5:22 PM IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించిన తర్వాతే ముందుకు వెళ్లాలని సీఎం స్పష్టం చేశారన్నారు. ఈ మందుపై ఐసీఎంఆర్ చేయగలిగిందేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
Andhra Pradesh May 24, 2021, 5:31 PM IST
ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సారి విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలపై ఈ మహమ్మారి తన పంజా విసురుతోంది. తాజాగా తిరుమల శ్రీవారి భక్తులపై కోవిడ్ ప్రభావం పడింది. వైరస్ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను తగ్గిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Andhra Pradesh Mar 30, 2021, 7:45 PM IST
ఈ కుట్రలో తాడేపల్లి పెద్దలు కూడ ఉన్నారన్నారనే అనుమానం కలుగుతోందన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టినవారిపై స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్టుగా ఆయన వివరించారు.
Andhra Pradesh Mar 2, 2021, 11:21 AM IST
గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. దీనికి సంబంధించి రేపు టీటీడీ పాలకమండలి సమావేశంలో తీర్మానం చేస్తామని ఆయన వెల్లడించారు.
Andhra Pradesh Feb 26, 2021, 9:02 PM IST
తిరుమల అటవీ ప్రాంతంలో సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధురాలిని దాదాపు ఆరు కిలోమీటర్ల పాటు భుజాలపై మోసుకొచ్చిన కానిస్టేబుల్ షేక్ అర్షద్ను ప్రశంసించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
Andhra Pradesh Dec 27, 2020, 4:09 PM IST
టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర విశ్వవిద్యాలయంగా నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయాన్ని జాతీయ వేద విశ్వవిద్యాలయంగా ప్రకటించాలని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ను కోరారు
Andhra Pradesh Dec 9, 2020, 7:03 PM IST