Asianet News TeluguAsianet News Telugu
174 results for "

Yv Subba Reddy

"
TTD Decides To Construct Third Ghat Road at TirumalaTTD Decides To Construct Third Ghat Road at Tirumala

తిరుమలలో మూడో ఘాట్ రోడ్డు నిర్మాణం: టీటీడీ ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయం


రూ. 3 కోట్లతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాట్లు చేయాలని కూడా నిర్ణయించారు. రూ. 12 కోట్లతో మహిళా యూనివర్శిటీతో హాస్టల్ భవనాలను నిర్మించాలని కూడా ఈ సమావేశం నిర్ణయించింది. రూ. 10 కోట్లతో స్విమ్స్ లో భవనాలను నిర్మించాలని నిర్ణయం తీసుకొన్నారు. 

Andhra Pradesh Dec 11, 2021, 4:26 PM IST

devotee donation to lord venkateswara in tirumaladevotee donation to lord venkateswara in tirumala

శ్రీ‌వారికి వజ్రాలు, కెంపులు పొదిగిన బంగారు వరద-కటి హస్తాలు విరాళం.. విలువ రూ.3 కోట్ల పైనే

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సుమారు రూ.3 కోట్లు విలువ చేసే బంగారు వరద-కటి హస్తాలను ఒక దాత శుక్రవారం విరాళంగా అందించారు. వజ్రాలు, కెంపులు పొదిగిన దాదాపు 5.3 కిలోల బరువు గల ఈ బంగారు వరద-కటి హస్తాలను శ్రీ‌వారి ఆల‌యంలోని రంగనాయకుల మండపంలో టిటిడి అదనపు ఈవో ఎవి. ధర్మారెడ్డికి దాత అందజేశారు.

Andhra Pradesh Dec 10, 2021, 9:42 PM IST

TTD Chairman Suggested To All Devotees Postpone Their Tirumala TourTTD Chairman Suggested To All Devotees Postpone Their Tirumala Tour

ప్రయాణం వాయిదా వేసుకోండి, ఆరు నెలల్లోపుగా దర్శనం కల్పిస్తాం: భక్తులకు టీటీడీ చైర్మెన్ రిక్వెస్ట్

గత మాసంలో  చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా తిరుమల వీధులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటిలోనే ఉన్నాయి. 

Andhra Pradesh Dec 1, 2021, 2:42 PM IST

YV Subbareddy Invites Karnataka CM To Karthika deepotsavam EventYV Subbareddy Invites Karnataka CM To Karthika deepotsavam Event

బెంగళూరులో టీటీడీ కార్తీక దీపోత్సవం.. కర్ణాటక సీఎంకు ఆహ్వానం

దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం నిర్వహిస్తోందని చెప్పారు. విశాఖపట్నం సాగర తీరాన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించామని చెప్పారు. 

Andhra Pradesh Nov 15, 2021, 4:53 PM IST

TTD chairman YV Subba reddy about Srivari darshan ticketsTTD chairman YV Subba reddy about Srivari darshan tickets

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (ttd) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (YV Subba reddy) శుభవార్త చెప్పారు. త్వరలో స్వామివారి దర్శనానికి (Srivari darshanam) ఎక్కువ మంది భక్తులను అనుమతించనున్నట్టు ఆయన తెలిపారు. 

Andhra Pradesh Nov 14, 2021, 2:50 PM IST

Praja Prasthanam: Alla Ramakrishna Reddy meets YS SharmilaPraja Prasthanam: Alla Ramakrishna Reddy meets YS Sharmila

వైఎస్ షర్మిలతో తాజాగా ఆళ్ల రామకృష్ణా రెడ్డి భేటీ: వైఎస్ జగన్ ఆపరేషన్?

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర రోజు రోజుకూ ఆసక్తి రేపుతోంది. వైవీ సుబ్బారెడ్డి మాత్రమే కాకుండా ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా వైఎస్ షర్మిలతో భేటీ కావడం వెనక రహస్యమేమిటనే ఆసక్తి కలుగుతోంది.

Opinion Oct 26, 2021, 11:19 AM IST

Praja Prasthanam: YV Subba Reddy meets YS SharmilaPraja Prasthanam: YV Subba Reddy meets YS Sharmila

Praja Prasthanam: వైవీ సుబ్బారెడ్డి భేటీ, షర్మిల వెనక వైఎస్ జగన్

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రలో కీలకమైన సంఘటన చోటు చేసుకుంది. షర్మిలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలుసుకుని పాదయాత్రపై ఆరా తీశారు.

Opinion Oct 25, 2021, 11:21 AM IST

TTD chairman Yv Subba Reddy meets Ys SharmilaTTD chairman Yv Subba Reddy meets Ys Sharmila

వైఎస్ షర్మిలను కలిసిన టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి

అయితే అవశేష ఆంధ్రప్రదేశ్ లో  వైసీపీ చీఫ్  వైఎస్ జగన్ పాదయాత్ర తర్వాత టీడీపీని గద్దెదింపి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు పార్టీ 23 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేసింది వైసీపీ.

Telangana Oct 24, 2021, 4:59 PM IST

Yv Subba Reddy warns to  Margani Bharat and Jakkampudi RajaYv Subba Reddy warns to  Margani Bharat and Jakkampudi Raja

పార్టీకి నష్టం చేస్తే చర్యలు తప్పవు: మార్గాని భరత్, జక్కంపూడిలకు వైవీ వార్నింగ్

వీధిలో పడి విమర్శలు చేసుకొంటే పార్టీతో పాటు వ్యక్తిగతంగా ఇబ్బందులు వస్తాయని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు చేయవద్దని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని ఆయన తేల్చి చెప్పారు.

Andhra Pradesh Sep 28, 2021, 4:42 PM IST

Rajahmundry MP  Margani Bharat and Rajanagaram MLA  Jakkampudi Raja reached to CM camp officeRajahmundry MP  Margani Bharat and Rajanagaram MLA  Jakkampudi Raja reached to CM camp office

తాడేపల్లికి చేరిన వైసీపీ రాజమండ్రి వంచాయితీ: సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరిన జక్కంపూడి, మార్గాని

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు పరస్పరం విమర్శలు చేసుకొన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సెల్ఫీ దిగడాన్ని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీకి నష్టం చేసేలా మార్గాని భరత్ వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు.
 

Andhra Pradesh Sep 28, 2021, 12:31 PM IST

YV Subba Reddy tries to compromise between Rajahmundry MP  Margani Bharat and Rajanagaram MLA  Jakkampudi RajaYV Subba Reddy tries to compromise between Rajahmundry MP  Margani Bharat and Rajanagaram MLA  Jakkampudi Raja

హై కమాండ్ వద్దకు రాజమండ్రి పంచాయితీ: మార్గాని భరత్, జక్కంపూడి రాజాల మధ్య సర్ధుబాటు యత్నం


ఈ వ్యాఖ్యలకు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా  అదే స్థాయిలో కౌంటరిచ్చారు. పార్టీకి నష్టం చేసే విధంగా తాను ఏనాడూ వ్యవహరించలేదని ప్రకటించారు.  పార్టీకి నష్టం చేసేలా  ఎవరు వ్యవహరిస్తున్నారో తనకు తెలుసునన్నారు. 

Andhra Pradesh Sep 27, 2021, 3:05 PM IST

ttd issues srivari sarvadarshan tokens for tamil devotees flocked heavilyttd issues srivari sarvadarshan tokens for tamil devotees flocked heavily

తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి ఎగబడుతున్న తమిళులు.. టీటీడీ యాక్షన్ ఇది

సుదీర్ఘ విరామం తర్వాత తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి టీటీడీ అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత బుధవారం నుంచి టోకెన్లు జారీ చేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ అనుమతితో తిరుపతి శ్రీనివాసంలో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు.

Andhra Pradesh Sep 19, 2021, 4:21 PM IST

ttd arch collapsed in tirupatittd arch collapsed in tirupati

తిరుపతి: కుప్పకూలిన టీటీడీ ఆర్చి.. తప్పిన పెను ప్రమాదం

తిరుపతిలోని రామానుజ సర్కిల్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాటు చేసిన స్వాగత తోరణం (ఆర్చి) ఆదివారం కూలింది. నగరంలోని రిలయన్స్‌ మార్ట్‌ వద్ద ఉండే ఆర్చి కూలడంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయి

Andhra Pradesh Sep 19, 2021, 2:52 PM IST

TTD chairman YV Subba Reddy clarifies on Tirumala BrahmotsavamTTD chairman YV Subba Reddy clarifies on Tirumala Brahmotsavam

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై తేల్చేసిన వైవీ సుబ్బారెడ్డి

కొన్నిసాంకేతిక సమస్యల కారణంగా ఆన్‌లైన్‌ సర్వదర్శనం టోకెన్ల జారీ ఆలస్యమైందని అన్నారు. వారంలోగా సమస్యను పరిష్కరించి భక్తులకు స్వామివారి దర్శనం అయ్యేలా చర్యలు చేపడతామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Andhra Pradesh Sep 17, 2021, 2:55 PM IST

AP Government releases TTD trust  new members listAP Government releases TTD trust  new members list

టీటీడీ ట్రస్ట్ బోర్డు: 25 మందితో కొత్త సభ్యుల జాబితా విడుదల


ప్రత్యేక ఆహ్వానితుల జాబితాను కూడ ఏపీ ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది. ఈ జాబితాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు.

Andhra Pradesh Sep 15, 2021, 3:59 PM IST