అమరావతి: విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే బుధవారం రాత్రి ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన ఓ విద్యార్థి తల్లి మీడియా ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే పోలీసుల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులపై తప్పుడు కేసులు పెట్టిస్తోందని... మరొకరు ఇలా నిరసన చేపట్టకుండా పోలీసులు పెట్టి ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. మైనారిటీ వర్గానికి చెందిన విద్యార్థిని విద్యార్థులు విదేశాల్లో చదుకోవడానికి వెళ్లారని... వారికి ఇంతవరకు విదేశీ విద్యా స్కాలర్ షిప్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని... పోలీసుల నుంచి తమకు రక్షణ కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. నిరసన చేపట్టిన విద్యార్థుల తల్లిదండ్రులను టిడిపి నాయకులు కోవేలమూడి రవీంద్ర మద్దతుగా నిలిచారు.
Andhra Pradesh Mar 31, 2022, 2:08 PM IST
TDP formation day 2022: టిడిపికి ముందు... ఆ తర్వాత తెలుగువారి చరిత్ర: చంద్రబాబు
Andhra Pradesh Mar 29, 2022, 12:32 PM IST
మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. వివాహ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
NATIONAL Mar 27, 2022, 5:14 PM IST
ఏపీ సీఎం వైఎస్ జగన్ వీలైనంత త్వరగా విశాఖకు రాజధానిని మారిస్తే టీడీపీకి ఓట్లు పడతాయంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటరిచ్చారు. లోకేష్ కామెడీ చూసి జనం నవ్వుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.
Andhra Pradesh Mar 27, 2022, 3:04 PM IST
పార్లమెంట్ చట్టం ద్వారా ఆమోదించబడిన ఏపీ రాజధాని అమరావతిని మార్చడానికి కుదరదన్నారు టీడీపీ ఎంపీలు. న్యాయస్థానాలు ఈ విషయంలో జోక్యం చేసుకుంటాయని స్పష్టం చేశారు.
Andhra Pradesh Mar 27, 2022, 2:28 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సీఆర్డీఏ శనివారం నోటీసులు జారీ చేసింది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు.. ప్రభుత్వం నుంచి తీసుకోనున్న ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ సదరు నోటీసుల్లో సీఆర్డీఏ పేర్కొంది.
Andhra Pradesh Mar 26, 2022, 9:02 PM IST
మూడు రాజధానులకు సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేసి జనాల్లోకి వెళ్లేందుకు మేం ఎప్పుడైనా సిద్ధమేనని ఆయన వెల్లడించారు. ఒప్పందం ప్రకారమే రైతులకు ఫ్లాట్లు ఇస్తామని బొత్స చెప్పారు.
Andhra Pradesh Mar 24, 2022, 9:17 PM IST
మూడు రాజధానులకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజధానిని ఎంపిక చేసుకునే అధికారాన్ని ఒకసారి వాడేశామని చంద్రబాబు గుర్తుచేశారు. జగన్కు పాలించే అర్హత లేదంటూ ఫైరయ్యారు.
Andhra Pradesh Mar 24, 2022, 7:42 PM IST
ఏపీ మూడు రాజధానులకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు వ్యవస్థల విస్తృతమైన పరిధి, ప్రయోజనాలు కాపాడుకుంటూ వెళ్తే బాగుంటుందని తమ్మినేని సూచించారు.
Andhra Pradesh Mar 24, 2022, 6:43 PM IST
మూడు రాజధానులపై వెనకడుగు వేసేది లేదన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ . అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కోర్టు తీర్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టసభకు సర్వాధికారాలు వున్నాయని ఆయన పేర్కొన్నారు.
Andhra Pradesh Mar 24, 2022, 6:09 PM IST
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలలో భాగంగా మూడు రాజధానుల వ్యవహారంపై చర్చకు స్పీకర్ అనుమతించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి న్యాయవ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh Mar 24, 2022, 3:39 PM IST
అమరవీరుల దినోత్సవం... షహీద్ భగత్ సింగ్ కు సీఎం జగన్ నివాళి
Andhra Pradesh Mar 23, 2022, 5:05 PM IST
ఈ మరణాల పాపం నీదే జగన్ రెడ్డి...: లోకేష్ నేతృత్వంలో టిడిపి నిరసన
Andhra Pradesh Mar 23, 2022, 10:08 AM IST
ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా వికేంద్రీకరణే తమ లక్ష్యమన్నారు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. సమయాన్ని బట్టి మూడు రాజధానుల బిల్లును తీసుకొస్తామంటూ మంత్రి బాంబు పేల్చారు.
Andhra Pradesh Mar 22, 2022, 8:08 PM IST
అమరావతి: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో ముష్టిపల్లి సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.
Andhra Pradesh Mar 22, 2022, 12:30 PM IST