అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ బయలుదేరారు. ఉదయమే తాడేపల్లి నివాసం నుండి తాడేపల్లి విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో పయనమయ్యారు. ఇవాళ (శుక్రవారం) రాత్రికి ఆయన దావోస్ చేరుకోనున్నారు.
Andhra Pradesh May 20, 2022, 11:51 AM IST
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అయితే జగన్ సర్కార్ మాత్రం ఇంగ్లీష్ మీడియం విషయంలో వెనక్కితగ్గడం లేదు.
Andhra Pradesh May 19, 2022, 5:17 PM IST
అమరావతి: భారత మాజీ రాష్ట్రపతి, తెలుగు బిడ్డ స్వర్గీయ నీలం సంజీవరెడ్డి 109వ జయంతి సదర్భంగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్. తులసిరెడ్డి నివాళులు అర్పించారు.
Andhra Pradesh May 19, 2022, 1:09 PM IST
అమరావతి రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు కేసులో సీఐడీ దాఖలు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం పలు సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి.
Andhra Pradesh May 18, 2022, 4:13 PM IST
ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో దారుణం జరిగింది. ఓ మూగ దళిత బాలికపై అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను గమనించి ఘాతుకానికి ఒడిగట్టాడు.
Andhra Pradesh May 16, 2022, 7:13 AM IST
గుంటూరు: బిజెపి రాజ్యసభ సభ్యులు జీవిఎస్ నరసింహారావు రాజధాని అమరావతి గ్రామాల్లో పర్యటించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని రాజధాని గ్రామాల్లో పర్యటనకు విచ్చేసిన జివిఎల్ కు స్థానిక ప్రజలు, రైతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ రైతుల కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. గతంలో తమకు జరుగుతున్న అన్యాయం గురించి రాజధాని ప్రాంత రైతులు జివిఎల్ కు వివరించగా రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని వారికి హామీ ఇచ్చారు... ఈ క్రమంలోనే తాజాగా రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రాజధాని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూడు రాజధానులు సాధ్యం కాదని తెలుసు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్కు వెళ్లడం లేదని... అమరావతి రైతులెవ్వరూ రాజధాని గురించి భయపడొద్దని భరోసా ఇచ్చారు. ఎంపీతో పాటు బిజెపి రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, గుంటూరు జిల్లా బిజెపి నాయకులు రాజధాని గ్రామాల్లో పర్యటించారు.
Andhra Pradesh May 14, 2022, 5:30 PM IST
అమరావతి: ఆసనీ తుఫాను ప్రభావంతో పూల దిగుబడి భారీగా తగ్గడం... పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ భారీగా పెరగడంతో తెలుగురాష్ట్రాల్లో పూలధరలు హడలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం పూలకు మంచి గిరాకీ వుండటంతో వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. కొద్దిరోజుల క్రితంవరకు కేవలం 200 రూపాయలు ఉన్న కేజీ పూల ధర ప్రస్తుతం 600 రూపాయలకు పెరిగింది. దీంతో సామాన్యులు పూలు కొనాలి అంటే హడలిపోతున్నారు.
Andhra Pradesh May 14, 2022, 11:27 AM IST
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్లో అక్రమాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు చంద్రబాబుతో సహా పలువురిపై కేసు నమోదు చేశారు.
Andhra Pradesh May 10, 2022, 2:26 PM IST
మాజీ మంత్రి నారాయణపై మరో కేసు. నమోదైంది. అమరావతి ల్యాండ్ పూలింగ్ అవినీతిపై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
Andhra Pradesh May 10, 2022, 1:17 PM IST
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై సీఎం వైఎస్ జగన్ ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ శాఖ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం సమీక్షించారు.
Andhra Pradesh May 9, 2022, 4:57 PM IST
అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల బి ఫార్మసి స్టూడెంట్ తేజస్విని అనుమానాస్పద మృతిపై నిస్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించాలని బిజెపి నాయకులు డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు. ఈ మేరకు పీ బీజేపీ ప్రధాన కార్యదర్శి యస్. విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో బిజెపి నేతల బృందం ఇవాళ(సోమవారం) డిజిపిని కలిసి వినతిపత్రం సమర్పించారు. డిజిపిని కలిసిన తర్వాత విష్ణువర్ధన్ మాట్లాడుతూ... తేజస్విని ఆత్యాచారం, హత్య ఘటనపై సిట్ ఏర్పాటు చేయాలని డిజిపిని కోరామన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న బాధిత కుటుంబాలకు హెచ్చరికలు, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని... కాబట్టి తేజస్విని కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని డిజిపిని కోరామన్నారు. తేజస్విని కుటుంబసభ్యులకు పూర్తి న్యాయం జరిగే వరకు బిజెపి పోరాడుతుందని విష్ణువర్ధన్ అన్నారు.
NATIONAL May 9, 2022, 2:13 PM IST
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్. టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు పై మంత్రి దాడిశెట్టి రాజా విమర్శలు గుప్పించారు.
Andhra Pradesh May 9, 2022, 9:59 AM IST
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలంటూ ఆమె సీఎంకు సవాల్ విసిరారు. ఏ తప్పు చేశానని తనను జైల్లో పెట్టారని నవనీత్ కౌర్ మండిపడ్డారు.
NATIONAL May 8, 2022, 3:42 PM IST
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి అధికార వైసీపీకి కౌంటరిచ్చారు చంద్రబాబు నాయుడు. అమరావతిని రాజధానిగా చేసి తాను విశాఖను అభివృద్ధి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. విశాఖకు అభివృద్ధి కావాలా.. రాజధాని కావాలా అని చంద్రబాబు ప్రశ్నించారు.
Andhra Pradesh May 5, 2022, 7:02 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు అమలు చేయడం లేదని దాఖలైన రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది.
Andhra Pradesh May 5, 2022, 11:39 AM IST