MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • దీక్షిత్ ను మందసాగర్ ఇలా కిడ్నాప్ చేశాడు (ఫొటోలు)

దీక్షిత్ ను మందసాగర్ ఇలా కిడ్నాప్ చేశాడు (ఫొటోలు)

సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో మంద సాగర్  అనే వ్యక్తి 9 ఏళ్ల దీక్షిత్ రెడ్డని హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.

1 Min read
Author : narsimha lode
| Updated : Oct 22 2020, 01:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
<p>ఈ నెల 18వ తేదీన దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసిన మంద సాగర్ మహబూబాబాద్ శివారులోని గుట్ట వద్దకు తీసుకెళ్లి హత్య చేశాడు. కిడ్నాప్ చేసిన గంటలోనే &nbsp;బాలుడిని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.</p>

<p>ఈ నెల 18వ తేదీన దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసిన మంద సాగర్ మహబూబాబాద్ శివారులోని గుట్ట వద్దకు తీసుకెళ్లి హత్య చేశాడు. కిడ్నాప్ చేసిన గంటలోనే &nbsp;బాలుడిని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.</p>

ఈ నెల 18వ తేదీన దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసిన మంద సాగర్ మహబూబాబాద్ శివారులోని గుట్ట వద్దకు తీసుకెళ్లి హత్య చేశాడు. కిడ్నాప్ చేసిన గంటలోనే  బాలుడిని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
<p>తమ కొడుకును విడిచిపెట్టాలని దీక్షిత్ తల్లిదండ్రులు వేడుకొన్నారు. కిడ్నాపర్ డిమాండ్ చేసినట్టుగా డబ్బులు కూడ సిద్దం చేశారు. ఈ డబ్బులను సిద్దం చేశాడు. ఈ మేరకు వీడియోను కూడ విడుదల చేశారు. కిడ్నాపర్ చెప్పినట్టుగా వాళ్లు చేసినా కూడ బాలుడు మాత్రం వారికి దక్కకుండాపోయాడు.</p>

<p>తమ కొడుకును విడిచిపెట్టాలని దీక్షిత్ తల్లిదండ్రులు వేడుకొన్నారు. కిడ్నాపర్ డిమాండ్ చేసినట్టుగా డబ్బులు కూడ సిద్దం చేశారు. ఈ డబ్బులను సిద్దం చేశాడు. ఈ మేరకు వీడియోను కూడ విడుదల చేశారు. కిడ్నాపర్ చెప్పినట్టుగా వాళ్లు చేసినా కూడ బాలుడు మాత్రం వారికి దక్కకుండాపోయాడు.</p>

తమ కొడుకును విడిచిపెట్టాలని దీక్షిత్ తల్లిదండ్రులు వేడుకొన్నారు. కిడ్నాపర్ డిమాండ్ చేసినట్టుగా డబ్బులు కూడ సిద్దం చేశారు. ఈ డబ్బులను సిద్దం చేశాడు. ఈ మేరకు వీడియోను కూడ విడుదల చేశారు. కిడ్నాపర్ చెప్పినట్టుగా వాళ్లు చేసినా కూడ బాలుడు మాత్రం వారికి దక్కకుండాపోయాడు.

35
<p>దీక్షిత్ రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గురువారం నాడు పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మహబూబాబాద్ కు సమీపంలోని గుట్ట వద్ద దీక్షిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు.</p>

<p>దీక్షిత్ రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గురువారం నాడు పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మహబూబాబాద్ కు సమీపంలోని గుట్ట వద్ద దీక్షిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు.</p>

దీక్షిత్ రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గురువారం నాడు పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మహబూబాబాద్ కు సమీపంలోని గుట్ట వద్ద దీక్షిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు.

45
<p>దీక్షిత్ రెడ్డిని నిందితుడు మంద సాగర్ తన బైక్ పై ఎక్కించుకొని తీసుకెళ్లాడు. సీసీటీవీలు లేని ప్రాంతాలను ఎంచుకొని తీసుకెళ్లాడు.ఒక్క చోట సీసీటీవీ ఉన్న విషయాన్ని గమనించకుండా ఆ రూట్లో వెళ్లడంతో ఈ దృశ్యాలను పోలీసులు గుర్తించారు.&nbsp;</p>

<p>దీక్షిత్ రెడ్డిని నిందితుడు మంద సాగర్ తన బైక్ పై ఎక్కించుకొని తీసుకెళ్లాడు. సీసీటీవీలు లేని ప్రాంతాలను ఎంచుకొని తీసుకెళ్లాడు.ఒక్క చోట సీసీటీవీ ఉన్న విషయాన్ని గమనించకుండా ఆ రూట్లో వెళ్లడంతో ఈ దృశ్యాలను పోలీసులు గుర్తించారు.&nbsp;</p>

దీక్షిత్ రెడ్డిని నిందితుడు మంద సాగర్ తన బైక్ పై ఎక్కించుకొని తీసుకెళ్లాడు. సీసీటీవీలు లేని ప్రాంతాలను ఎంచుకొని తీసుకెళ్లాడు.ఒక్క చోట సీసీటీవీ ఉన్న విషయాన్ని గమనించకుండా ఆ రూట్లో వెళ్లడంతో ఈ దృశ్యాలను పోలీసులు గుర్తించారు. 

55
<p>దీక్షిత్ రెడ్డి మృతదేహం కుళ్లిపోయిన పరిస్థితిలో ఉంది. నాలుగు రోజులు దాటడంతో మృతదేహం గుర్తుపట్టని స్థితికి చేరుకొంది.&nbsp;</p>

<p>దీక్షిత్ రెడ్డి మృతదేహం కుళ్లిపోయిన పరిస్థితిలో ఉంది. నాలుగు రోజులు దాటడంతో మృతదేహం గుర్తుపట్టని స్థితికి చేరుకొంది.&nbsp;</p>

దీక్షిత్ రెడ్డి మృతదేహం కుళ్లిపోయిన పరిస్థితిలో ఉంది. నాలుగు రోజులు దాటడంతో మృతదేహం గుర్తుపట్టని స్థితికి చేరుకొంది. 

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
AP & Telangana Rain Alert : ఏపీ, తెలంగాణలో పిడుగులు, ఈదురుగాలులతో వానలే వానలు. | Asianet News Telugu
Recommended image2
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి.. ఈ ప్రాంతాల్లో 3 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
Recommended image3
Now Playing
ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved