Asianet News TeluguAsianet News Telugu

ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ : నేతాజీ విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ తో...

ఇండియా గేట్ వద్ద సెప్టెంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

ఇండియా గేట్ వద్ద సెప్టెంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. యావన్మంది భారతీయులు గర్వించదగ్గ విషయం. ఆ విగ్రహాన్ని చూసినవారంతా అద్భుతం అని తప్ప వేరే ఏమి అనలేకపోతున్నారు. ఆ సుందర శిల్పాన్ని చూడగానే ... చెక్కిన శిల్పి ఎవరబ్బా అనే సందేహం మన మనస్సులో మెదలడం ఖాయం..! ఏషియానెట్ డైలాగ్స్ లో మనతోపాటుగా ఈరోజు ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఉన్నారు..! ఆయాన్నడిగి ఆ విగ్రహం గురించిన అనేక విషయాలను, ఆయన ప్రయాణాన్ని తెలుసుకుందాం..!