ఈరెండు హాస్పిటళ్ళ అభివృద్దికి 5 కోట్లు

Share this Video

గుంటూరు జిల్లా తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. కోల్ ఇండియా CSR నిధుల ద్వారా ఆధునిక మెడికల్ ఎక్విప్మెంట్ అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ఈ పరికరాలు అందుబాటులోకి రానున్నాయి.

Related Video