ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్ ప్రసంగం రోజున మార్కెట్లో భారీ హెచ్చుతగ్గులు కనిపించిన సందర్భంగా, ప్రధాని మోదీ హయాంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్కెట్ను ఎలా ప్రభావితం చేసిందనేది ఆసక్తికరంగా ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఇవాళ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. వరుసగా ఆరోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది.
సీతారామన్ ఈ రోజు వరుసగా ఆరో బడ్జెట్ను సమర్పించారు. ఊహించినట్టుగానే ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రకటించారు.
India Budget 2024-25: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 13,042.75 కోట్లు ఇస్రోకు కేటాయించి భారత ప్రభుత్వం అంతరిక్ష శాఖకు బడ్జెట్ కేటాయింపుల్లో గణనీయమైన పెరుగుదలను ప్రకటించింది.
భారతదేశం 7,517 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది. ఇందులో తొమ్మిది తీర రాష్ట్రాలు, 1,382 ద్వీపాలు ఉన్నాయి. దాదాపు 4 మిలియన్ల మంది మత్స్యకారులు తీరప్రాంత ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉన్నారు,
Budget 2025 Nirmala Sitharaman Saree : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశంలో కట్టుకున్న చీరలు హైలైట్ అవుతుంటాయి. నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీరలకు, బడ్జెకు లింక్ పెడుతుంటారు. కానీ నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీరలు అందంగా, చూడముచ్చటాగా ఉంటాయి. ఇలాంటి చీరలను మీరు ఎన్నో ఫంక్షన్లకు కూడా కట్టుకెళ్లొచ్చు తెలుసా?
2024-2025 ఆర్థిక సంవత్సరం (union budget 2024) కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (union finance minister nirmala sitharaman) గురువారం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ.47.66 లక్షల కోట్లుగా ప్రకటించారు. అయితే ఈ సారి బడ్జెట్ లో ఆమె కేవలం 57 నిమిషాలే (Nirmala Sitharaman delivers her shortest speech) ప్రసంగించారు.
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నాడు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఆరోసారి వరుసగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టి మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు.
India Budget 2024-25: అంతర్జాతీయంగా సత్తా చాటుతూ భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది. బడ్జెట్ 2024 ప్రసంగంలో ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ కారిడార్ గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరి భారత్ విషయంలో ఇది ఎలా 'గేమ్-ఛేంజర్' కాబోతోంది?
'అద్దె ఇళ్లు లేదా మురికివాడలు లేదా అనధికార కాలనీలలో నివసిస్తున్న' మధ్యతరగతికి చెందిన అర్హులైన ప్రజలు తమ సొంత ఇళ్లు కొనడానికి లేదా నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించనుంది.