Asianet News TeluguAsianet News Telugu

పోలీస్‌స్టేషన్‌లో జేసీ దివాకర్ రెడ్డి వీరంగం

అనంతపురం జిల్లా తాడిపత్రి పోలిస్‌స్టేషన్ ‌లోపల బైఠాయించి ఆందోళనకు దిగారు.

tdp leader jc diwakar reddy protest in tadipatri police station
Author
Tadipatri, First Published Apr 11, 2019, 5:34 PM IST

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి పోలిస్‌స్టేషన్ ‌లోపల బైఠాయించి ఆందోళనకు దిగారు.

తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తమ పార్టీ కార్యకర్తలను అన్యాయం అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ  ఆయన  పోలీస్‌స్టేషన్ లో బైఠాయించారు.

వైసీపీ కార్యకర్తలతో జేసీ దివాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.  వైసీపీ నేత బోగాతి నారాయణరెడ్డి వర్గానికిచెందిన వారిపై జేసీ దివాకర్ రెడ్డి కొంత పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారు.పోలీసులు సర్దిచెప్పడంతో జేసీ  దివాకర్ రెడ్డి అక్కడి నుండి వెళ్లిపోయారు.

ఇదే అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య గురువారం నాడు ఉదయం గొడవ జరిగింది. ఈ  గొడవలో టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి మృతి చెందారు.

సంబంధిత వార్తలు

రాహుల్ తలకు లేజర్ లైట్‌: ఫోన్ లైటేనన్న కేంద్రం

ఓటేసిన వారికి పెట్రోల్ డీలర్ల బంపర్ ఆఫర్

పూతలపట్టు వైసీపీ అభ్యర్ధి బాబుపై టీడీపీ దాడి

చేతులు ముడుచుకోలేం: భూమా విఖ్యాత్ రెడ్డి

ఓ రాజకీయ పార్టీ వ్యాఖ్యలపై మాట్లాడను: సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది

రవిని కిడ్నాప్ చేశారంటూ ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ధర్నా

తలుపులేసుకొని బూత్‌లో ధర్నా: స్పృహ తప్పి పడిపోయిన కోడెల

తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: ఇద్దరు మృతి

ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్

మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత

టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి

 

Follow Us:
Download App:
  • android
  • ios