తెలంగాణలో పెండింగ్ లోని 13 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తుంది.ఇవాళ ఈ స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేసే అవకాశం ఉంది.
డెంగ్యూ వ్యాక్సిన్ పై పరిశోధనలు సాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన తొలి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి.
తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
హీరో నాగ చైతన్యతో ఓ స్టార్ కిడ్ ఎప్పటికీ నటించను అని చెప్పేశారట. అందుకు సమంతనే కారణమట. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమిటో చూద్దాం..
రోజూ ఒక అరటిపండును తింటే బలంగా ఉంటాం. అలాగే ఎనర్జిటిక్ గా కూడా ఉంటాం. అందులోనూ ఇవి చాలా తక్కువ ధరకే వస్తాయి. హెల్త్ పరంగా ఈ పండ్లే చేసే మేలు వల్ల చాలా మంది అరటిపండ్లను రోజూ తింటుంటారు. అయితే మచ్చలున్న అరటిపండ్లను మాత్రం పక్కన పెట్టేస్తుంటారు. కానీ వీటిని తింటే..
Vallabhaneni Vamsi Biography: తెలుగు దేశం పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకొని .. ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా మారారు. గన్నవరం ఎమ్మెల్యే అయినా విజయవాడ రాజకీయాలను ప్రభావితం చేయగల నేత. గతంలో పరిటాల రవి ప్రధాన అనుచరుగా గుర్తింపు పొందారు. నందమూరి కుటుంబం, జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం చేసి.. సినిమాలకు నిర్మాతగా మారిన వ్యక్తి .. ఆయనే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. గన్నవరం పొలిటికల్ గేమ్ లో కీలక పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రియల్ స్టోరీ ఎంటో తెలుసుకుందాం.
Boinapally Vinod Kumar Biography: కరీంనగర్ మాజీ ఎంపీ, మలిదశ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు బోయినపల్లి వినోద్కుమార్ బాల్యం, కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు, వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితం మొదలైన అంశాలు.
మళ్లీ హాట్ బాంబ్ పేల్చిన దిశా పటానీ.. అందాలను చూపించేందుకు ఎంతలా తహతహలాడుతుందో చూడండి..
ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పై, బీజేపీపై తీవ్ర విమర్శలు చేసింది. ఈడీ బీజీపీకి పొలిటికల్ వింగ్ ల పని చేస్తోందని ఆరోపించింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ ఒక కుట్ర అని విమర్శించింది.
రష్యా అధ్యక్ష పదవిని పుతిన్ మరోసారి దక్కించుకున్నారు.రికార్డు స్థాయి ఓట్లను పుతిన్ పొందారు.
Rohit Sharma's blockbuster entry: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17 సీజన్ లో భారత కెప్టెన్, స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కు నాయకత్వం వహించడం లేదు. అతని స్థానంలో స్టార్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్గా నియమితులయ్యారు.
ఒకప్పుడు అధిక రక్తపోటు సమస్య పెద్ద వయసు వారికి మాత్రమే వచ్చేది. ఇప్పడు యువత కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. హైబీపీ గుండెపోటు వచ్చేలా చేస్తుంది. అందుకే దీన్ని పెరగకుండా చూసుకోవాలి.
మంచీ చెడూ - గెలుపూ ఓటమీ మనసు పొరల్లో మరుగున పడడమే లేదు ' నా కన్నీ గుర్తే.. ' అంటూ వారాల ఆనంద్ రాసిన కవిత ' నా కన్నీ గుర్తే.. ' ఇక్కడ చదవండి :
Swaminathan Gurumurthy: కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నుల కంటే ఈ రాష్ట్రాలకు కేంద్రం నిధుల కేటాయింపు తక్కువ. ఈ రాష్ట్రాలు అసమానతలను ఆరోపిస్తూ చర్చలు ప్రారంభించాయి, తక్కువ పన్ను విరాళాలు ఉన్నప్పటికీ ఎక్కువ కేటాయింపులతో ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని పేర్కొంది. నిధుల కేటాయింపు తెలిసిన ఎంపీ శశి థరూర్ కూడా దీనిని అసమానతగా అభివర్ణించారు.