Asianet News TeluguAsianet News Telugu

షాద్ నగర్ లో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష...

షాద్ నగర్ :  ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో పర్యటిస్తున్నారు. 

షాద్ నగర్ :  ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ యువతీయువకులకు అండగా ప్రతి మంగళవారం షర్మిల నిరుద్యోగ దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే.