Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కమీషన్ల కోసమే 24గంటల ఉచిత కరెంట్..: రేవంత్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి వైసిపి ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ఉచితకరెంట్ వెనక భారీ అవినీతి దాగివుందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నారు. 

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి వైసిపి ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ఉచితకరెంట్ వెనక భారీ అవినీతి దాగివుందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నారు. వ్యవసాయానికి కేవలం 8 గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని... కానీ విద్యుత్ సంస్థల నుండి కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్ 24గంటల విద్యుత్ ఇస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఉచితం పేరుతో అనుచితంగా వ్యవహరించడం సరికాదని రేవంత్ అన్నారు. 

Video Top Stories