Asianet News TeluguAsianet News Telugu

మూడు మతాలకు శ్మశానవాటిక ఒకేచోట

హిందూ, క్రిస్టియన్ , ముస్లిం మూడు మతాల వారికీ ఒకేచోట స్మశాన వాటిక ఏర్పాటు చేసారు. 

హిందూ, క్రిస్టియన్ , ముస్లిం మూడు మతాల వారికీ ఒకేచోట స్మశాన వాటిక ఏర్పాటు చేసారు . తెలంగాణ ప్రభుత్వం చేత ఫతుల్లాగూడ లో  6.30 ఎకరాలలో ఏర్పాటు చేయడం జరిగింది . ఈ  శ్మశానవాటిక పూర్తిగా పర్యావరణహితం గ ఏర్పాటు చేసారు . ప్రపంచంలో ఎక్కడనుండి అయిన లైవ్ లో అంత్యక్రియలు చూసే ఏర్పాటు చేసారు .