Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో పారిశుద్ద్య కార్మికుల ఆందోళన... డిమాండ్లివే..!

హైదరాబాద్ : తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తే హైదరాబాద్ లో సపాయి కార్మికులు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ : తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తే హైదరాబాద్ లో సపాయి కార్మికులు ఆందోళనకు దిగారు. ఇలా హిమాయత్ నగర్ లో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు కార్మికులు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్మికులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.