Asianet News TeluguAsianet News Telugu

మాజీ మంత్రి జోగు రామన్న ఇంటికి ఈటల రాజేందర్

ఆదిలాబాద్ : ఇటీవలే తల్లిని కోల్పోయిన మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నను బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు. 

ఆదిలాబాద్ : ఇటీవలే తల్లిని కోల్పోయిన మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నను బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు. ప్రజాగోస - బిజెపి భరోసా కార్యక్రమం కోసం ఆదిలాబాద్ వెళ్లిన ఈటన ముందుగా జోగు రామన్న ఇంటికి వెళ్ళారు. రామన్న తల్లి జోగు బోజమ్మ (98) చిత్రపటం వద్ద పూలుజల్లిన ఈటల నివాళి అర్పించారు. అనంతరం కొద్దిసేపు అక్కడే వుండి  సహచర మాజీ మంత్రి జోగు రామన్నతో ముచ్చటించాడు.