Asianet News TeluguAsianet News Telugu

ఉర్దూ మీడియంలో పరీక్ష పెడితే మిగిలిన విద్యార్థులు అన్యాయమైపోతారు : డాక్టర్ వీరబాబు

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షను ఉర్దూలో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదమైన విషయం తెలిసిందే..!

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షను ఉర్దూలో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదమైన విషయం తెలిసిందే..! ప్రతిపక్ష బీజేపీ దీనిపై ఏకంగా పోరు సలుపుతున్న విషయం తెలిసిందే..! నిన్న బండి సంజయ్ ఏకంగా ఉర్దూలో రాసి ఎంపికైన అభ్యర్థుల ఉద్యోగాలను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం తొలగిస్తామని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఉర్దూలో పరీక్ష నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, ఇది పూర్తి స్థాయిలో నిష్పాక్షికంగా జరిగే ఆస్కారం ఉండదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దొంతగాని వీరబాబు..!