Asianet News TeluguAsianet News Telugu

ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ : వందే భారత్ రైలు పితామహుడు సుధాన్షు మని తో

దేశం మొత్తం ఇప్పుడు వందే భారత్ రైలు గురించిన చర్చ నడుస్తుంది. 

దేశం మొత్తం ఇప్పుడు వందే భారత్ రైలు గురించిన చర్చ నడుస్తుంది. ఆ రైలు చేరుకున్న ప్రతి రాష్ట్రంలో జనాలు దాని పై పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలుకుతున్నారు. భారతదేశంలో తయారయ్యి, భారతీయుల కోసం, భారతీయుల చేత నిర్మింపబడ్డ ఈ రైలుని దేశ సాంకేతిక అభివృద్ధికి కొలమానంగా చూస్తూ సగటు భారతీయుడు గర్విస్తున్నాడు. ఈ వందే భారత్ రైలు తీసుకురావడానికి ప్రధాన కారణాలు, రైలు కు సంబంధించిన అనేక ప్రత్యేక అంశాలను ఈ ఎపిసోడ్  ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ లో మనతో పంచుకోవడానికి వందే భారత్ రైలు వెనకున్న మాస్టర్ మైండ్ సుధాన్షు మని సిద్ధంగా ఉన్నారు. పూర్తి ఇంటర్వ్యూ  మీకోసం... 

Video Top Stories