Asianet News TeluguAsianet News Telugu

నిషేధిత గడ్డి మందు సరఫరా చేస్తున్న నిందితుల అరెస్ట్ చేసిన కరీంనగర్ టాస్క్ ఫోర్స్

కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి  ఆదివారం నాడు (200లీటర్ల)గడ్డి మందు స్వాధీనం చేసుకున్నారు .

కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి  ఆదివారం నాడు (200లీటర్ల)గడ్డి మందు స్వాధీనం చేసుకున్నారు . కరీంనగర్ నాకా చౌరస్తా ప్రాంతంలో అక్రమంగా సరఫరా చేస్తున్న సుమారు 100000 /-  రూపాయలు విలువ గల నిషేదిత గడ్డి మందును స్వాధీనం చేసుకోవడం జరిగింది .ఎగుమతికి సిద్ధంగా ఉంచబడిన నిషేదిత గడ్డి మందు డబ్బాలను పోలీస్ లు గుర్తించి  మంచిర్యాల జిల్లా కు చెందిన దుంప సదాశివం, సిద్దిపేట జిల్లా గజ్వాల్ మండలానికి చెందిన గునుకుల సునీల్ మరియు కరీంనగర్ పట్టణంలో నివసిస్తున్న బంగారి కార్తీక్ లనునాకా చౌరస్తా ప్రాంతంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది.
 

Video Top Stories