Asianet News TeluguAsianet News Telugu

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : రష్మి మొక్క నాటింది...రోజా వీడియో తీసింది...

వైసీపీ నేత, ఎమ్మెల్యే రోజా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను జబర్దస్త్ యాంకర్ రష్మీ యాక్సెప్ట్ చేసింది.

వైసీపీ నేత, ఎమ్మెల్యే రోజా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను జబర్దస్త్ యాంకర్ రష్మీ యాక్సెప్ట్ చేసింది. మందార మొక్క నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరింది. యాక్టర్ సత్యదేవ్, యాంకర్ అనసూయ, శేఖర్ మాస్టర్స్ కి గ్రీన్ ఛాలెంజ్ విసిరింది. లాన్స్ కాకుండా మొక్కలు నాటాలంటూ సందేశం ఇచ్చింది.