Thandel: నాగ్ ముందే రొమాంటిక్ పాటతో దేవిశ్రీ రచ్చ వేరే లెవల్ | Asianet News Telugu
నాగ చైతన్య, సాయిపల్లవితో కలిసి `తండేల్` మూవీలో నటించారు. దీనికి చందూ మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్, బన్నీవాసు నిర్మించారు. ఈ మూవీ విజయవంతంగా ప్రదర్శిస్తుంది. చాలా కాలం తర్వాత అంటే దాదాపు మూడు, నాలుగేళ్ల తర్వాత చైతూకి హిట్ పడింది. ఈ నేపథ్యంలో సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. దీనికి నాగార్జున గెస్ట్ గా వచ్చారు ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ నాగార్జునపై ప్రశంసలు కురిపిస్తూ రొమాంటిక్ పాటతో అలరించారు.