ఎందుకు తీసేసారా తెలీదు... డిప్రెషన్ లోకి వెళ్లిన క్రికెటర్ పృథ్వీ షా

యశస్వి జైస్వాల్ కంటే ముందు టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసి, సెంచరీ బాదిన ప్లేయర్ పృథ్వీ షా. 

Share this Video

యశస్వి జైస్వాల్ కంటే ముందు టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసి, సెంచరీ బాదిన ప్లేయర్ పృథ్వీ షా. కెప్టెన్‌గా 2018 అండర్19 వరల్డ్ కప్ గెలిచిన పృథ్వీ షా, టీమ్‌లోకి వచ్చినంత స్పీడ్‌గా, జట్టులో చోటు కోల్పోయాడు..

Related Video