రూ. 8 లక్షల కోట్లకు చేరుకోనున్న భారత అంతరిక్ష వ్యాపారం...అంతర్జాతీయ సంస్థల అంచనా...

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం ద్వారా భారతదేశం చరిత్ర సృష్టించింది. 

Share this Video

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం ద్వారా భారతదేశం చరిత్ర సృష్టించింది. దీంతో ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది. ఈ విజయంతో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రాబల్యం పెరగడమే కాకుండా, తక్కువ ఖర్చుతో అంతరిక్ష యాత్రలను ప్రారంభించేందుకు ప్రపంచం మొత్తం భారత్ వైపు మొగ్గు చూపుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video