చోరీ కేసులను ఛేదించిన పోలీసులు... కిలేడీ అరెస్ట్

విశాఖ నగరంలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో 6 చోరీ కేసులను చేదించిన పోలీసులు.  

Share this Video

విశాఖ నగరంలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో 6 చోరీ కేసులను చేదించిన పోలీసులు. 29 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని క్రైమ్ డిసిపి గంధం నాగన్న అభినందించారు. 

Related Video