విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు... డిల్లీకి బయలుదేరిన వెయ్యిమంది కార్మికులు


విశాఖపట్నం: ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రంగా వేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో కార్మిక, ప్రజా సంఘాలు జాతీయ స్థాయిలో పోరాటానికి ఉద్యమానికి సిద్దమయ్యారు. 

| Asianet News | Updated : Aug 01 2021, 10:59 AM
Share this Video


విశాఖపట్నం: ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రంగా వేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో కార్మిక, ప్రజా సంఘాలు జాతీయ స్థాయిలో పోరాటానికి ఉద్యమానికి సిద్దమయ్యారు. ఇందుకోసం ఆగస్టు 2, 3 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించారు. ఈ క్రమంలోనే దాదాపు వెయ్యిమంది కార్మికులు విశాఖ రైల్వే స్టేషన్ నుండి డిల్లీకి బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వానికి తమ ఆవేదనను తెలియజేసేలా నిరసన తెలియజేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి ఉక్క ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరనున్నారు. 

Related Video