జనసేన కార్యక్రమాలు ఎలా నడపాలో వైసీపికి సంబంధం ఏంటి??... పవన్ కల్యాణ్..

విశాఖపట్నం : జనవాణి ప్రోగ్రాం వాయిదా వేస్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

Share this Video

విశాఖపట్నం : జనవాణి ప్రోగ్రాం వాయిదా వేస్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన సభ్యులు 100 మందిని అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన ఏ కార్యక్రమాలో చేయాలో వైసీపీ వాళ్లకు ఎందుకు చెప్పాలి. వాళ్లేమన్నా మాకు చెప్పి చేస్తున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. గంజాయి సాగు చేసేవాళ్లను, దానికి సపోర్ట్ చేసేవాళ్లను వదిలేసి.. సామాన్యుల గొంతును వినిపించడానికి వచ్చిన జనసేనను ఇలా ఇబ్బంది పెడుతున్నారంటూ పోలీసులపై మండిపడ్డారు.

Related Video