Asianet News TeluguAsianet News Telugu

జగన్ చేతులమీదుగా బీ-ఫారాలు ...వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలయ్యింది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ తాజాగా బీ-పారాలు అందజేసారు.

First Published Mar 9, 2023, 1:29 PM IST | Last Updated Mar 9, 2023, 1:29 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలయ్యింది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ తాజాగా బీ-పారాలు అందజేసారు.సీఎం కార్యాలయంలో వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్ధులు మర్రి రాజశేఖర్, వివి సూర్యనారాయణ రాజు పెన్మత్స, పోతుల సునీత, కోలా గురువులు, బొమ్మి ఇజ్రాయెల్, జయమంగళ వెంకటరమణ, చంద్రగిరి ఏసురత్నం వైసిపి అధ్యక్షుడు జగన్ చేతులమీదుగా బీ-పారాలు అందుకున్నారు. అనంతరం ఏడుగురు ఎమ్మెల్సి అభ్యర్థులు రాష్ట్ర అసెంబ్లీకి చేరుకుని రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేసారు.