ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం: Ernakulam Express Train Fire

Share this Video

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద టాటానగర్ నుంచి ఎర్నాకులం వెళ్తున్న Tatanagar–Ernakulam Express రైలులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైలు నిలిచివున్న సమయంలో ఒక బోగీలో మంటలు చెలరేగాయి. వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో కొంతసేపు రైల్వే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Related Video