కానిస్టేబుల్ రాత పరీక్షలో మరో 5 మార్కులు కలపాలంటూ అభ్యర్థుల ఆందోళన..

తాడేపల్లి : కానిస్టేబుల్ రాత పరీక్షలో ఫెయిల్ అయిన అభ్యర్థులకు మరో 5 మార్కులు అదనంగా కలపాలని కోరుతూ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. 

Share this Video

తాడేపల్లి : కానిస్టేబుల్ రాత పరీక్షలో ఫెయిల్ అయిన అభ్యర్థులకు మరో 5 మార్కులు అదనంగా కలపాలని కోరుతూ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ ముట్టడితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా.. సీఎం ఇంటికి వెళ్ళు రహదారులన్నీ తమ ఆధీనంలోకి తీసుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు యువకుల్ని అదుపులో తీసుకొని స్టేషన్ కి తరలించారు పోలీసులు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video