CM Chandrababu Naidu: అధికారం దుర్వినియోగం చేసేవారిపై బాబు సీరియస్

Share this Video

జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత, విశ్వసనీయత కొనసాగాలంటే అధికారుల పాత్ర కీలకమని తెలిపారు.

Related Video