CM Chandrababu Powerful Speech at Bharatiya Vigyan Sammelan in Tirupati

Share this Video

తిరుపతి వేదికగా నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భాగవత్ పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ విజ్ఞానం, ఆధునిక శాస్త్రసాంకేతిక అభివృద్ధి మధ్య సమన్వయంపై చంద్రబాబు ప్రసంగించారు.

Related Video