టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి, పలువురికి గాయాలు
ఉయ్యూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గతంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందిన వైసీపీ నేత కుమారుడు తన అనుచరులతో ఈ దాడికి పాల్పడినట్టు టీడీపీ కార్యకర్తలు తెలిపారు. గతంలో కూడా ఇదే విధంగా దాడి చేసారని, ఈసారైనా పోలీసులు రివర్స్ కేసులు కాకుండా... దోషులకు శిక్ష పడేట్టు చూడాలని టీడీపీ నేతలు డిమాండ్ చేసారు.
ఉయ్యూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గతంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందిన వైసీపీ నేత కుమారుడు తన అనుచరులతో ఈ దాడికి పాల్పడినట్టు టీడీపీ కార్యకర్తలు తెలిపారు. గతంలో కూడా ఇదే విధంగా దాడి చేసారని, ఈసారైనా పోలీసులు రివర్స్ కేసులు కాకుండా... దోషులకు శిక్ష పడేట్టు చూడాలని టీడీపీ నేతలు డిమాండ్ చేసారు.