
మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన: Anti-Drugs Awareness Run in Araku Valley
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు పోలీసుల పర్యవేక్షణలో “Three-K Run” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్కు నో చెప్పాలని సందేశం ఇచ్చారు. పాడేరు డీఎస్పీ అభిషేక్ పాల్గొని ప్రజలకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి