తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. తిరుపతి తొక్కిసలాట ఘటనలో సీవీఎస్ఓ శ్రీధర్ను ఈరోజు కమిషన్ విచారించనుంది. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు రెండో రోజు జరగనున్నాయి. రెండు సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు. ఈ ప్రధాన అంశాలతో ఇతర నేషనల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..