Uddhav Thackeray: శివసేనను నాశనం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయనీ, కానీ, ఆ ప్రయత్నాలన్ని విఫలమయ్యాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని పటిష్టంగా ఉంచడానికి విధేయులైన శివసైనికుల కృషి, త్యాగాలను ఉద్ధవ్ ఠాక్రే కొనియాడారు.