Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Champions Trophy IND vs AUS: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్ల్లో గెలిచి గ్రూప్ A పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ 1లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
తొలి టీ20లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి మంచి ఊపులో వున్న టీమిండియా మహిళల జట్టు రెండో టీ20లో మాత్రం ఊసూరుమనిపించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగిన రెండో వన్డేలో ఆసీస్ జట్టు ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది.
భారత మహిళ క్రికెట్ జట్టు అస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. ముంబై వాంఖడే స్టేడియంలో అస్ట్రేలియాను భారత మహిళా జట్టు ఓడించింది.
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరుగుతున్న చివరి టీ20లో ఆసీస్ ముందు టీమిండియా 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది . ఆస్ట్రేలియా బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్తో స్కోరు వేగం మందగించింది.
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా శుక్రవారం రాయ్పూర్లో జరిగిన నాలుగో టీ 20లో టీమిండియా.. ఆస్ట్రేలియాకు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో రింకూ సిగ్ (46), యశస్వి జైస్వాల్ (37), జితేష్ శర్మ (35), రుతురాజ్ గైక్వాడ్ (32)లు చేశారు.
India vs Australia, 4th T20I: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా నాల్గో టీ20కి ఆతిథ్యం ఇస్తున్న స్టేడియంలో కరెంటు లేదు.స్టేడియం ₹ 3.16 కోట్ల కరెంట్ బిల్లు బకాయి ఉంది. దీని కారణంగా స్టేడియంలో విద్యుత్ కనెక్షన్ 5 సంవత్సరాల క్రితం కట్ చేశారని సమాచారం.
Australia in India: భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటి వరకు 29 టీ20లు ఆడాయి. అందులో భారత్ 17, ఆస్ట్రేలియా 11 గెలిచింది. ఒక మ్యాచ్ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే, ఇరు జట్ల మధ్య గత 5 టీ20 మ్యాచ్ లలో భారత్ 4, ఆస్ట్రేలియా 1 గెలిచింది.