తెలంగాణలో బోనాల పండుగ ఘనంగా ప్రారంభం. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో ఉత్సవాలు మొదలు అవుతాయి. 600 ఏళ్ల చరిత్ర గల ఆచారాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేసీఆర్ హయాాంలో పెండింగ్ పెట్టిన బిల్లులను సైతం క్లియర్ చేసింది రేవంత్ సర్కార్. దీంతో ఎంతమందికి ఊరట లభించనుందో తెలుసా?
భారతీయులు పెట్టుబడులు పెట్టే ప్రధాన రంగాల్లో రియల్ ఎస్టేట్ ఒకటి. సొంత భూమి, సొంత ఇంటి కోసం కొందరు ఇన్వెస్ట్ చేస్తే మరికొందరు ఫ్యూచర్ కోసం భూములు కొనుగోలు చేస్తుంటారు. మీరు కూడా ఇలాంటి ఆలోచనతో ఉన్నారా.? అయితే ఈ కథనం మీ కోసమే.
జూన్ నెలలో ఇంకా మిగిలిందే నాలుగు రోజులు. ఆ నాల్రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఎందుకో తెలుసా?
గోల్కొండ బోనాల పండుగ జూన్ 26న ప్రారంభం. జులై 24 వరకు ప్రత్యేక ట్రాఫిక్ నియమాలు, పార్కింగ్ ఏర్పాట్లు అమలులోకి రానున్నాయి.
తెలంగాణలో బోనాల సందడి మొదలయ్యింది. ఈ ఆషాడమాసం మొత్తం తెలంగాణ పల్లెలతో పాటు హైదరాబాద్ లో బోనాల వేడుకలు వైభవంగా జరుగుతాయి. నేడు గోల్కొండ కోటలో బోనాల సందడి ఉంటుంది.
హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన హత్య కేసు సంచలనం రేపుతోంది. పదో తరగతి చదువుతున్న ఒక బాలిక, తన ఇన్స్టాగ్రామ్ ప్రియుడితో కలిసి కన్న తల్లిని చంపిన ఘాతుకం ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశమైంది.
ఈ శుక్రవారం (జూన్ 27న) తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు ఉందా? ఉంటే కొందరికి ఈవారం లాంగ్ వీకెండ్ గా మారనుంది. మరి ఈ శుక్రవారం సెలవు ఎందుకో తెలుసా?
స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీకాలం ముగిసినా ఇప్పటి వరకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని తెలంగాణ హైకోర్ట్ ప్రశ్నించింది. ఈ విషయమై బుధవారం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో 2 వేల మందికి పైగా ఉపాధ్యాయులకు గెజిటెడ్ హెడ్మాస్టర్ పదోన్నతులు లభించే అవకాశం. విద్యాశాఖ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆమోదం కోరుతోంది.