వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళీ ముఖ్యమంత్రి అయితే, వైసిపి తిరిగి అధికారంలోకి వస్తే ఏం చేస్తారో తెలియజేసే మేనిఫెస్టోను ప్రకటించారు. ఇందులో రైతులు, విద్యార్థులతో పాటు పలు వర్గాలకు మరింత లబ్ది చేకూరుస్తామని వైసిపి ప్రకటించింది.
Andhra Pradesh Apr 27, 2024, 5:08 PM IST
తన ప్రజల గోడు చెప్పుకుందామంటే డిల్లీ పెద్దలు కలవలేదు. దీంతో ఏం చేయాలో తెలియన ఓ ఆంధ్ర ప్రదేశ్ మహిళ దేశ రాజధాని డిల్లీలోనే వినూత్న నిరసన తెలిపింది.
Andhra Pradesh Apr 23, 2024, 3:30 PM IST
కర్ణాటక రాజధాని బెంగళూరులో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ వర్షం కురిసి ఎన్నిరోజుల అయ్యిందో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు.
NATIONAL Apr 16, 2024, 12:15 PM IST
వైద్యరంగంలో హైదరాాబాద్ సత్తా ఏమిటో తెలియజేసే అరుదైన ఆపరేషన్ ను అమోర్ సూపర్ స్పెషాలిటి వైద్యులు నిర్వహించారు. దీంతో వైద్యపరంగా తెలంగాణ రాజధాని పేరు మరోసారి మారుమోగింది.
Telangana Apr 13, 2024, 10:36 AM IST
ఫుడ్ డెలివరీ భాయ్ ఇంటిబయట విడిచివున్న షూస్ ను దొంగిలిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశ రాజధాని న్యూడిల్లీలో జరిగిందీ విచిత్రమైన దొంగతనం.
NATIONAL Apr 12, 2024, 8:42 PM IST
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వేళ తమిళ రాజకీయాలు హాట్ హాట్ గా సాగాయి. ప్రముఖ హీరో కమల్ హాసన్ ప్రధానిని గెలిపిస్తే రాజధానినే మార్చేస్తాడంటే.. అతడికి అన్నామలై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య మాటలయుద్దం సాగిందిలా...
NATIONAL Apr 10, 2024, 1:20 PM IST
Cancer: భారతదేశంలో ఆరోగ్య పరిస్థితిపై తాజాగా వెలువడిన ఓ నివేదిక ఆందోళనకర విషయాలను వెల్లడించింది. దేశంలో క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్, హృద్రోగం, మానసిక సమస్యల వంటి అసాంక్రమిక వ్యాధులు గణనీయంగా పెరుగుతున్నాయని, ప్రధానంగా క్యాన్సర్ పెరుగుదల మరింత ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. ఈ పెరుగుదల భారత్ క్యాన్సర్కు రాజధానిగా మారిపోయిందని నివేదిక వెల్లడించింది.
NATIONAL Apr 6, 2024, 8:00 AM IST
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ ప్రజలు మిఠాయిలు పంచి పెట్టారని బీజేపీ నేత మనోజ్ తివారీ అన్నారు. రాజధాని ప్రజలంతా కేజ్రీవాల్ పై కోపంగా ఉన్నారని ఆరోపించారు.
NATIONAL Mar 24, 2024, 9:39 PM IST
స్వల్ప విరామం తరువాత రైతులు ఆందోళన (Farmers Protest) మళ్లీ షురూ చేశారు. రైతు ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా నేడు ‘ఢిల్లీ చలో’ (Delhi Chalo) మార్చ్ కు పిలుపునిచ్చాయి. దీంతో రైతులు దేశ రాజధాని బయలుదేరారు.
NATIONAL Mar 6, 2024, 10:01 AM IST
విశాఖపట్టణం రాజధాని విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh Mar 5, 2024, 1:18 PM IST
2034 జూన్ 2వ తేదీ వరకు ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. రెండు రాష్ట్రాల మధ్య ఇంకా ఆస్తులు, అప్పుల సమస్యలు పరిష్కారం కాలేదని, కాబట్టి హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్ల పాటు కొనసాగించాలని పిటిషనర్ పేర్కొన్నారు.
Andhra Pradesh Mar 3, 2024, 2:53 PM IST
విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలతో ఆసక్తికర ప్లెక్సీలు వెలిసాయి. విశాఖకు వున్న చెడ్డపేరును తొలగించాాలని కోరుతూ జన జాగరణ సమితి ఈ ప్లెక్సీలు ఏర్పాటుచేసింది. ఇందులో ఏముందంటే...
Andhra Pradesh Feb 29, 2024, 1:35 PM IST
హైదరాబాద్ అభివృద్దిపై తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నగర అభివృద్ది కోసం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తామని స్పష్టం చేసారు.
Telangana Feb 18, 2024, 4:18 PM IST
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఓ ఘోర రైలు ప్రమాదం సంభవించింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దాని 10 బోగీలు బోల్తాపడ్డాయి. ఢిల్లీలోని పటేల్ నగర్-దయాబస్తీ సెక్షన్లో చారమండి జకీరా ఫ్లై ఓవర్ సమీపంలో ఈ రైలు ప్రమాదం జరిగింది.
NATIONAL Feb 18, 2024, 12:40 AM IST
ఇటీవల ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ చొక్కా మడత పెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారని… ధైర్యం ఉంటే చొక్కా మడత వేద్దాం రండి.. ముఖ్యమంత్రి కుర్చీని ప్రజలు మడత పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.
Andhra Pradesh Feb 17, 2024, 11:02 AM IST