యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 తుది ఫలితాలను ప్రకటించింది. సివిల్స్-2022లో ఇషితా కిషోర్ టాపర్గా నిలిచారు.
Telangana May 23, 2023, 4:42 PM IST
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష తుది ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు తేజాలు సత్తా చాటారు.
Telangana May 23, 2023, 2:49 PM IST
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష తుది ఫలితాలను ఈరోజు విడుదల చేసింది.
NATIONAL May 23, 2023, 2:10 PM IST
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తరముకొస్తున్న నేపథ్యంలో, సెంట్రల్ బ్యాంకులన్నీ కూడా బంగారం నిలువలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎందుకంటే బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనం. దీంతో తాజాగా భారత రిజర్వు బ్యాంకు కూడా దాదాపు 130 టన్నుల బంగారం కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
business May 10, 2023, 11:33 AM IST
భారత్, యూఏఈ మధ్య వాణిజ్య సరిహద్దులను చెరిపివేసిన కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్” (CEPA) ఒప్పందానికి నేటితో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా దుబాయిలోని ఇరు దేశాల వాణిజ్య ప్రతినిధుల సమావేశం జరిగింది.
business Feb 18, 2023, 5:38 PM IST
ప్రముఖ అంతర్జాతీయ ఆటో బ్రాండ్ MG మోటార్ ఇండియా ఆటో ఎక్స్పోలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ MPV, యూనిక్ 7 కారుని ప్రదర్శించింది. ఈ వాహనం ఆటోమేకర్ , న్యూ ఎనర్జీ వెహికల్స్ (NEV) లైనప్ క్రింద వస్తుంది,
business Jan 13, 2023, 5:02 PM IST
సెప్టెంబర్ 2022లో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతుండగా, టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రేటు (WPI) క్షీణించింది. దీంతో సామాన్యుల జేబుకు ఊరట కలిగించింది. సెప్టెంబర్లో టోకు ద్రవ్యోల్బణం 10.70 శాతానికి తగ్గిందని ప్రభుత్వం శుక్రవారం గణాంకాలను విడుదల చేసింది. డేటా ప్రకారం, ఒక నెల క్రితం ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం 12.41 శాతంగా ఉంది, గత ఏడాది సెప్టెంబర్లో టోకు ద్రవ్యోల్బణం రేటు 11.8 శాతంగా ఉంది.
business Oct 14, 2022, 5:26 PM IST
ఐఐటీ కోచింగ్ కోసం రాజస్తాన్లోని కోటా ఎలాగో.. యూపీఎస్సీ శిక్షణ కోసం ఢిల్లీలోని ముఖర్జీ నగర్ అలాంటిదే. ఈ ముఖర్జీ నగర్కు బిహార్ నుంచి వెళ్లిన హరేంద్ర పాండే 11 ఏళ్లలో ఐదు సార్లు యూపీఎస్సీ అటెంప్ట్ చేసి విఫలం అయ్యాడు. ఆయన గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఐఏఎస్ అధికారి. ఆయన చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి.
NATIONAL Sep 3, 2022, 2:19 PM IST
బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా, అయితే ఇది మీకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి ఎందుకంటే, నేటి నుంచి కేంద్ర ప్రభుత్వం సావరీన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు పథకానికి తెర లేపింది. 5 రోజుల పాటు అందుబాటులో ఉండే ఈ బాండ్ ద్వారా బంగారం ధర గ్రాముకు రూ.5,197గా నిర్ణయించారు
business Aug 22, 2022, 5:14 PM IST
Sovereign Gold Bond: బంగారంలో పెట్టుబడి పెట్టడానికి 4 మార్గాలు ఉన్నాయి, వాటిలో ఒకటి సావరిన్ గోల్డ్ బాండ్. 2022 సంవత్సరానికి గానూ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ రెండవ దశ విక్రయ తేదీలను ప్రకటించింది. ఈ కొత్త సిరీస్ గోల్డ్ బాండ్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ధరలను ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు.
business Aug 15, 2022, 10:54 AM IST
జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతానికి తగ్గింది. అదే జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.01 శాతంగా నమోదు కాగా, జూలైలో ఆహార ద్రవ్యోల్బణం 6.75 శాతానికి తగ్గుదల నమోదు చేసింది. భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి (IIP) జూన్లో 12.3 శాతం పెరిగింది.
business Aug 12, 2022, 9:51 PM IST
భారత దేశ స్వతంత్ర పోరాటంలో ఒక స్ఫూర్తిదాయకమైన అధ్యాయం ఉంది, హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్లు ఆయుధాలు చేపట్టి ఆంగ్లేయులతో ఉమ్మడిగా పోరాడారు.
NATIONAL Aug 1, 2022, 12:22 PM IST
భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ప్రతిఒక్క స్వాతంత్య్ర సమరయోధులు తమకంటూ ప్రత్యేక చరిత్రను లిఖించుకున్నారు.
NATIONAL Jul 28, 2022, 1:19 PM IST
ఇంగ్లీష్ ఈస్టిండియా కంపెనీకి దక్షిణ తమిళనాడు ప్రాంతానికి చెందిన పాలీగార్లు 18వ శతాబ్దంలో తిరుగుబాటు చేసి అతి పెద్ద సవాల్ విసిరారు.
NATIONAL Jul 24, 2022, 1:18 PM IST
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా అనేక కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత, మీరు శాశ్వతమైన, మెరుగైన భవిష్యత్తు కోసం చూస్తున్నట్లయితే, మీరు SSC పరీక్ష ద్వారా మీ గమ్యాన్ని చేరుకోవచ్చు.
Jobs Jul 23, 2022, 12:17 AM IST