చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దలతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ భేటీలపై మాజీ ఎంపీ సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఎన్డీయేలోకి చేరడం అసాధ్యమేమీ కాదని పేర్కొంటూ బిహార్ సీఎం నితీశ్ కుమార్ను ప్రస్తావించారు. చంద్రబాబు భేటీలు సానుకూల సంకేతాలనే ఇచ్చాయని వివరించారు.
Andhra Pradesh Feb 8, 2024, 8:49 PM IST
వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- జనసేన కలిసే ముందుకు సాగుతాయన్నారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. ఈ వ్యవహారానికి సంబంధించి పార్టీ పెద్దలతో పవన్ కల్యాణ్ చర్చలు జరిపారని ఆయన అన్నారు.
Andhra Pradesh Jun 1, 2023, 4:46 PM IST
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఎన్ఎంసీ షాకిచ్చింది. ఆయన యాజమాన్యంలో నడుస్తున్న మెడికల్ కాజేజీ గుర్తింపు రద్దు చేసింది.
Andhra Pradesh May 30, 2023, 2:15 PM IST
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నివాసానికి ఆదివారం బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వచ్చారు. టీడీపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు కూడా అక్కడే వున్నారు.
Andhra Pradesh Apr 2, 2023, 6:51 PM IST
మాజీ ఎంపీ, బిజెపి నేత సుజనా చౌదరి చెన్నైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు.
Andhra Pradesh Aug 13, 2022, 8:31 AM IST
ఉత్తరాది కోటాలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఇద్దరిని రాజ్యసభకు ఎంపిక చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తుంది.ఈ విషయమై రెండు రాష్ట్రాల నుండి నేతల పేర్లను కమల దళం పరిశీలిస్తుంది.
Telangana May 23, 2022, 10:27 PM IST
గురువారం ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల బిల్లు మీద చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. వికేంద్రీకరణ పేరుతో విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని సుజనా చౌదరి మండిపడ్డారు.
Andhra Pradesh Mar 25, 2022, 11:34 AM IST
అమరావతి: వైసిపి ప్రభుత్వ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు.
Andhra Pradesh Mar 3, 2022, 5:57 PM IST
కేంద్రం ఇచ్చే రాయితీలను తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన, పోలీస్ వ్యవస్థ తీరును కేంద్రం గమనిస్తోందన్నారు
Andhra Pradesh Dec 28, 2021, 3:34 PM IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సమయంలో ప్రజాగ్రహ సభను Bjp ఏర్పాటు చేయడంపై ఆయన మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం వల్లే తమ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు
Andhra Pradesh Dec 28, 2021, 10:44 AM IST
ప్రముఖ నేపథ్య గాయనీ హరిణీ తండ్రి ఏకే రావు అనుమానాస్పద మృతి కేసులో బెంగళూరు రైల్వే పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో గిరిష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. సిద్ధగుంటపాళీ పీఎస్లో నమోదైన రూ.150 కోట్ల చీటింగ్ కేసు ఆధారంగా విచారణ జరుపుతున్నారు. డానియల్ ఆర్మ్స్ట్రాంగ్, వివేకానంద, రాఘవన్లపై ఏకే రావు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
NATIONAL Nov 26, 2021, 2:35 PM IST
ప్రముఖ నేపథ్య గాయనీ హరిణీ (singer harini father) తండ్రి ఏకే రావు (ak rao) అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంట్లో కీలక విషయాలు వెలుగుచూశాయి. అతని తల ఎడమవైపున ఆరు సెంటిమీటర్ల పొడవైన గాయం వున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఎడమ చేయి, గొంతుపైనా గాయాలు వున్నట్లుగా గుర్తించారు
NATIONAL Nov 25, 2021, 5:32 PM IST
త వారం రోజులుగా ఏకే రావు కుటుంబ సభ్యులతో సహా అదృశ్యమయ్యారు. ఎక్కడికి వెళ్లారో స్పష్టత లేదు. కానీ హఠాత్తుగా ఆయన మృతదేహం రైలు పట్టాలపై కనిపించింది.
Entertainment Nov 25, 2021, 3:04 PM IST
సుజనా గ్రూప్ కంపెనీల్లో సోదాలు జరపగా అనేక ఒరిజినల్ పాన్కార్డులు, 278 రబ్బర్ స్టాంపులు, ఖాళీ లెటర్హెడ్స్తోపాటు కీలక డాక్యుమెంట్లు లభించాయని తెలిపింది.
Andhra Pradesh Jul 12, 2021, 9:00 AM IST
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపింది. బ్యాంకుల నుంచి రుణాల్ని తీసుకుని మోసం చేసిన కేసులో సుజనా చౌదరి విచారణ ఎదుర్కొంటున్నారు.
Andhra Pradesh Feb 10, 2021, 10:20 PM IST