ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో(YS Jagan) డీజీపీ గౌతమ్ సవాంగ్ (Gautam Sawang) భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. అరగంట పాటు వీరిద్దరి భేటీ సాగింది.
Andhra Pradesh Feb 4, 2022, 2:07 PM IST
తిక్కారెడ్డిపై దాడికి దిగిన వైసీపీ శ్రేణులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు తిక్కారెడ్డికి తగిన భద్రత కల్పించాలని letterలో చంద్రబాబు డీజీపీని కోరారు.
Andhra Pradesh Dec 12, 2021, 9:47 AM IST
ప్రస్తుతం ఏవోబీలో నక్సల్స్ ప్రాబల్యం పూర్తిగా తగ్గింది. గిరిజనులే నక్సల్స్ను దగ్గరకు రానివ్వడంలేదు. ఈ అవకాశాన్ని వాడుకుని గంజాయి సాగు నివారణకు చర్యలు చేపడుతున్నాం..అని Gautam Sawang తెలిపారు.
Andhra Pradesh Nov 2, 2021, 8:43 AM IST
Andhra Pradesh Oct 20, 2021, 2:11 PM IST
ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సింహవాహిని దుర్గాదేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని డిజిపి గౌతమ్ సవాంగ్ దర్శించుకున్నారు.
Andhra Pradesh Oct 13, 2021, 2:33 PM IST
అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడంతో పాటు, తమ ప్రతిష్టకు భంగం కలిగించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, పలువురు టీడీపీ నేతలు, ఈనాడు,, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లీగల్ నోటీసులు జారీ చేశారు.
Andhra Pradesh Oct 13, 2021, 8:02 AM IST
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటి దాడికి యత్నించిన పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లకు లేఖల ద్వారా ఫిర్యాదు చేశాయి.
Andhra Pradesh Sep 29, 2021, 9:25 PM IST
గౌతం సవాంగ్ మీడియా సమావేశంలో తాను డీజీపీ అనే విషయం మర్చిపోయారని.. ఆయన చెప్పిన యాప్లో తనపై ఎన్ని కేసులు లైవ్లో ఉన్నాయో చెప్పాలని టీడీపీ నేత చింతమనేని ప్రశ్నించారు. టీడీపీ క్యాడర్ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు తనను బంతిలా వాడుకుంటున్నారని కానీ ఎంత బలంగా కిందకి కొడితే అంతే వేగంతో పైకి లేస్తా అంటూ ప్రభాకర్ స్పష్టం చేశారు.
Andhra Pradesh Sep 4, 2021, 4:14 PM IST
డబ్బులకు అమ్ముడుపోయామంటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇంట్లో భోజనం చేయలేక పోతున్నామన్నారు.తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు రమ్య పేరేంట్స్.
Andhra Pradesh Aug 23, 2021, 10:06 PM IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు.
Andhra Pradesh Aug 15, 2021, 8:51 PM IST
ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ను కలిశారు టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పి వి సింధు. ఈ సందర్భంగా కాంస్య పతకాన్ని తిలకించి అభినందించారు డిజిపి. మన రాష్ట్రానికి చెందిన సింధు ప్రపంచ స్థాయిలో పతకం సాదించడం ఆంధ్రప్రదేశ్కు దక్కిన గౌరవమని ఆయన గౌతం సవాంగ్ అన్నారు.
Andhra Pradesh Aug 13, 2021, 9:12 PM IST
ఏవోబీలోని బేస్ ఏరియాలో మిలిషీయా కేడర్ కూడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం నుండి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్నారు.
Andhra Pradesh Aug 12, 2021, 1:58 PM IST
కృష్ణానదీ తీరంలో యువతిపై అత్యాచార ఘటనపై స్పందించారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. మొన్న రాత్రి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో యువతి పై జరిగిన ఘటన అత్యంత హేయం, బాధాకరమన్నారు.
Andhra Pradesh Jun 21, 2021, 12:38 PM IST
ఆంధ్ర ప్రదేశ్ డిజిపి అధికారిక అకౌంట్ గా పేర్కొంటూ నకిలీ ట్విట్టర్ ను క్రియేట్ చేశారు సైబర్ నేరగాళ్లు.
Andhra Pradesh May 31, 2021, 10:10 AM IST
ఏపీలో కోవిడ్ కట్టడి కోసం విధించిన కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. ఆదివారం విజయవాడలో పలు చోట్ల కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. అందరూ రెండు మాస్క్లు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు.
Andhra Pradesh May 9, 2021, 2:49 PM IST