దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఎణ్ కౌంటర్ కు పాల్పడిన పోలీసులపై కేసు నమోదు చేయాలని అమికస్ క్యూరీ ప్రకాష్ రెడ్డి కోరారు.
Telangana Mar 6, 2023, 4:35 PM IST
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై తెలంగాణ హైకోర్టులో సోమవారం నాడు విచారణ నిర్వహించింది. ఈ కేసు విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.
Telangana Jan 2, 2023, 4:59 PM IST
తెలంగాణ హైకోర్టుకు దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించి సిర్కూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక హైకోర్టుకు చేరింది. ఈ విషయమై అమికస్ క్యూరీగా దేశాయి ప్రకాష్ రెడ్డిని ఉన్నత న్యాయస్థానం నియమించింది. 2019 డిసెంబర్ 6వ తేదీన దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగింది. షాద్ నగర్ కు సమీపంలోని చటాన్ పల్లి అండర్ పాస్ వద్ద ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకొంది.
Telangana Jul 4, 2022, 3:07 PM IST
దిశా నిందితుల ఎన్కౌంటర్పై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని తుపాకీతో కాదు.. చట్టబద్ధంగా నడపాలని, ఎన్కౌంటర్లకు తాను వ్యతిరేకమని ఆయన తెలిపారు.
Telangana May 20, 2022, 7:59 PM IST
దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ ఎన్ కౌంటర్ పై క్షేత్రస్థాయిలో సమగ్రంగా దర్యాప్తు చేసిన కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదికను అందించింది.
Telangana May 20, 2022, 1:33 PM IST
దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం నాడు ప్రకటించింది.
Telangana May 20, 2022, 1:00 PM IST
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సిర్పూర్కర్ కమిసన్ నివేదికను బయటపెట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాది పట్టుబడ్డారు. అయితే ఈ నివేదిక బయటకు వస్తే సమాజంపై ప్రభావం పడే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు.
Telangana May 20, 2022, 12:29 PM IST
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై రేపు సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది. ఈ ఎన్ కౌంటర్ పై ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమిషన్ నివేదిక కూడా సుప్రీంకోర్టుకు ఈ ఏడాది జనవరిలోనే చేరింది.
Telangana May 19, 2022, 12:44 PM IST
2019 డిసెంబర్ 6వ తేదీన disha పై అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించారు. ఈ encounter పై హక్కుల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు sirpurkar commission ను ఏర్పాటు చేసింది.
Telangana Dec 5, 2021, 1:32 PM IST
గత మాసంలో ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీస్ అధికారుల నుండి సిర్పూర్కర్ కమిషన్ విచారణ నిర్వహించింది.ఈ ఎన్కౌంటర్ జరిగిన సమయంలో సైబరాబాద్ సీపీగా ఉన్న వీసీ సజ్జనార్ తో పాటు శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డితో పాటు ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను కమిషన్ విచారణ నిర్వహించింది.
Telangana Nov 16, 2021, 9:59 PM IST
మీడియా సమావేశం సందర్భంగా గందరగోళ పరిస్థితులున్నాయని అందుకే అలా చెప్పి ఉంటానని సజ్జనార్ వివరించారు.
మరోవైపు ఈ కేసును స్వయంగా పర్యవేక్షించిన శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డిని సిర్పూర్కర్ కమిన్ విచారించనుంది. ప్రకాష్ రెడ్డిని దసరా తర్వాత ఈ కమిషన్ విచారణ చేయనుంది.
Telangana Oct 13, 2021, 11:07 AM IST
సజ్జనార్తో పాటు కమిషన్ ముందు క్లూస్ టీం సభ్యులు వెంకన్న కూడా హాజరయ్యారు. ఘటన స్థలంలో దొరికిన ఆధారాలపై క్లూస్ టీం సభ్యుడు వెంకన్న నివేదిక సమర్పించారు.
Telangana Oct 4, 2021, 9:45 PM IST
వస్తువులు వెతికే క్రమంలో అరిఫ్ రెండు చేతులతో మట్టి విసరడంతో 12మంది కళ్ళలో పడిందని చెప్పారు. తర్వాత నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఆరిఫ్, చెన్నకేశవులు సీఐ,ఎస్సైల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అంత మంది పోలీసులు నిందితులని నిలువరించే ప్రయత్నం చేయలేదా? అని న్యాయవాదులు ప్రశ్నించారు. తన కళ్ళలో మట్టి పడడంతో తాను గమనించ లేదని రవూఫ్ చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో మీరు ఎంత దూరంలో ఉన్నారు? అని అడిగితే మూడు, నాలుగు అడుగుల దూరంలో ఉన్నాను.. అని బదులిచ్చారు.
Telangana Oct 2, 2021, 7:33 AM IST
ఎన్కౌంటర్ సమయంలో మీకు బుల్లెట్ల శబ్దం వినిపించిందా? అని డ్రైవర్ను ప్రశ్నించింది. అయితే ‘లేదు, ఆ సమయంలో తాను వాహనంలోనే పడుకున్నానని అని డ్రైవర్ సమాధానమిచ్చినట్లు తెలిసింది. గురువారం నాడు త్రిసభ్య కమిషన్ (three men committee)యాదగిరిని విచారించింది.
Telangana Oct 1, 2021, 9:52 AM IST
దిశ నిందితుల మృతదేహలను పంచనామా చేసిన మేజిస్ట్రేట్ ను కూడ కమిషన్ విచారించింది. సజ్జనార్ ను విచారించిన తర్వాత ఈ ఎన్ కౌంటర్ పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు చీఫ్ గా వ్యవహరించిన మహేష్ భగవత్ ను కూడ కమిషన్ విచారించనుంది.
Telangana Sep 29, 2021, 9:31 AM IST