హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మెగా బ్రదర్ నాగబాబు
Telangana Oct 6, 2022, 6:44 PM IST
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావు అసహనం వ్యక్తం చేశారు. సెల్ఫీలు దిగడం ఆపితే నా ప్రసంగం మొదలుపెడతానని ఆయన వ్యాఖ్యానించారు.
Telangana Oct 6, 2022, 4:50 PM IST
రెండు తెలుగు రాష్ట్రాలు అన్నిరంగాల్లో అభివృద్ది పథంలో ముందుకు సాగాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
Telangana Oct 6, 2022, 2:00 PM IST
ఖైరతాబాద్ వినాయక విగ్రహనికి తెలంగాణ, హర్యానా గవర్నర్లు తమిళిసై సౌందర రాజన్, బండారు దత్తాత్రేయలు తొలి పూజలు చేశారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు ప్రజా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Telangana Aug 31, 2022, 11:02 AM IST
ఏ పదవి ఇచ్చినా కూడా కంభంపాటి రామ్మోహన్ ఆ పదవులకు వన్నెతీసుకొచ్చారని చంద్రబాబు చెప్పారు. నేను-టీడీపీ పుస్తకాన్ని కంభంపాటి రామ్మోహన్ రావు రచించారు.ఈ పుస్తకాన్ని ఇవాళ ఆవిష్కరించారు. ఈ సభలో బాబు ప్రసంగించారు.
Andhra Pradesh Mar 28, 2022, 8:52 PM IST
రాజకీయంగా ఎప్పుడూ ఉప్పుూ, నిప్పులా చిటపటలాడుతూ.. ఒకరిమీద ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకునే Bandi Sanjay, Kalvakuntla Kavitaలు అప్యాయంగా మాట్లాడుకోవడం అక్కడికి వచ్చినవారిని ఆశ్చర్యపరిచింది.
Telangana Oct 18, 2021, 9:05 AM IST
ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరగాలన్నారు.విపత్కర పరిస్థితి నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామని ఆయన చెప్పారు. అలయ్ బలయ్ కార్యక్రమం ఉదాత్తమైన కార్యక్రమంగా ఆయన కొనియాడారు.
Telangana Oct 17, 2021, 12:11 PM IST
కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కూడ దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా దత్తాత్రేయ కొనసాగుతున్నారు. హర్యానా గవర్నర్ గా ఉన్నందున ప్రముఖులను దత్తాత్రేయ కూతురు స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు.
Telangana Oct 11, 2021, 8:46 PM IST
ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద 40 అడుగులతో పంచముఖ రుద్ర మహాగణపతిని ప్రతిష్టించారు.ఈ విగ్రహం వద్ద ప్రముఖులు పూజలు నిర్వహించారు. తెలంగాణ, హర్యానా గవర్నర్లను నిర్వాహకులు సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై భక్తులనుద్దేశించి ప్రసంగించారు.
Telangana Sep 10, 2021, 12:48 PM IST
జమ్మికుంటలో నిర్వహించిన గొల్లకురుమలు ఆత్మీయ సత్కార సభకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. గొల్ల కురుమలు గొర్లు, బర్లకు పరిమితం కావొద్దని పెద్ద చదువులు చదివి ఉన్నతస్థానాలకు చేరాలని సూచించారు. కొమురవెళ్లి మల్లన్న ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలన్నారు. గొల్లకురుమాలను ఎస్సీలో కలపడానికి తన వంతు ప్రయత్నం చేస్తారని తెలిపారు.
Telangana Aug 26, 2021, 5:50 PM IST
రాజ్భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ గా బండారు దత్తాత్రేయ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం ఖట్టర్ సహా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు
NATIONAL Jul 15, 2021, 1:08 PM IST
కర్ణాటక రాష్ట్ర గవర్నర్ గా తవర్ చంద్ గెహ్లాట్ ను నియమించారు. మంగుభాయ్ చంగభాయ్ పటేల్ ను మధ్యప్రదేశ్ గవర్నర్ గా నియమించారు. బండారు దత్తాత్రేయ స్థానంలో హిమచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్రన్ విశ్వనాథ్ అర్లెకర్ ను నియమించారు.
NATIONAL Jul 6, 2021, 12:28 PM IST
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు శుక్రవారం బడ్జెట్ సమావేశాల మొదటి రోజు చేదు అనుభవం ఎదురయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ కాంప్లెక్స్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనను ఘోరావ్ చేశారు. ఈ తోపులాటలో దత్తాత్రేయ కింద పడ్డారు. ఈ ఘటన తరువాత ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.
NATIONAL Feb 26, 2021, 4:20 PM IST
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మను దర్శించుకున్నారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ.
Andhra Pradesh Jan 12, 2021, 2:00 PM IST
జిల్లా పర్యటనకు వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను సీఎం జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్కు సీఎం జగన్ పుష్ప గుచ్చం అందించి.. రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలిపారు.
Andhra Pradesh Jan 12, 2021, 11:57 AM IST