andhra pradesh Weather : ఏపీలోని పలు జిల్లాలో మూడు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది.
Andhra Pradesh Nov 28, 2023, 9:49 AM IST
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిగింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు , ఇసుక పాలసీలో అవకతవకలపై చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది.
Andhra Pradesh Nov 24, 2023, 11:50 AM IST
Telangana Rains: తమిళనాడు మీదుగా పశ్చిమ దిశగా కదులుతున్న తుఫాను ప్రభావంతో దక్షిణ భారతంలోని పలు ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
Andhra Pradesh Nov 23, 2023, 2:03 PM IST
అమరాావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు దాఖలుచేసిన పిటిషన్లపై నేడు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు విచారణ జరపనుంది.
Andhra Pradesh Nov 23, 2023, 11:18 AM IST
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై నమోదైన కేసులకు సంబంధించి కోర్టుల్లో విచారణ సాగుతుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ నిర్వహించింది.
Andhra Pradesh Nov 21, 2023, 12:29 PM IST
టీడీపీ నేతలను వరుస కేసులు వెన్నాడుతున్నాయి. ఈ కేసుల విషయంలో టీడీపీ నేతలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మాజీ మంత్రి పి. నారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు ఇవాళ చేపట్టింది.
Andhra Pradesh Nov 15, 2023, 12:01 PM IST
TDP: ఈ నెల 17 నుంచి ఉమ్మడి కార్యక్రమంగా 'భవిష్యత్తు-భరోసా'ను ప్రారంభించాలని జనసేన, టీడీపీ నిర్ణయించాయి. 2024 ఎన్నికల వరకు అన్ని కార్యక్రమాలు, ప్రచారాలు, ఆందోళనలు కలిసి చేపట్టాలని నిర్ణయించినట్టు ఆయా పార్టీల వర్గాలు తెలిపాయి. వైఎస్ఆర్సీపీ సర్కారు విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా కుదేలవుతున్నదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.
Andhra Pradesh Nov 12, 2023, 8:02 AM IST
TDP-Jana Sena alliance: జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, దీనిపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. పశువుల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున జరిగిన అవకతవకలను ఇంతకుముందు స్పష్టంగా వివరించామన్నారు.
Andhra Pradesh Nov 10, 2023, 3:31 AM IST
చంద్రబాబుపై వరుస కేసులు నమోదైన విషయం తెలిసిందే. వరుస కేసుల నేపథ్యంలో కోర్టులను ఆశ్రయిస్తున్నారు చంద్రబాబు.
Andhra Pradesh Nov 7, 2023, 12:59 PM IST
APPSC: అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి డిసెంబర్ నెలాఖరులోగా పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. త్వరలోనే 88 గ్రూప్-1, 989 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేస్తామనీ, సిబలస్ మార్పులకు సంబంధించి నిపుణులు, మేధావులతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Andhra Pradesh Nov 3, 2023, 3:59 AM IST
Drought Zones: వర్షాభావ పరిస్థితులతో పంటనష్టం జరిగి రూ. 10 లక్షల అప్పుల భారంతో శ్రీకాంత్ అనే రైతు ఆత్మహహత్య చేసుకున్నాడనీ, గత మూడేళ్లుగా పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీసీ ప్రభుత్వ పేద, ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. కరువు బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
Andhra Pradesh Nov 2, 2023, 11:37 PM IST
Daggubati Purandeswari: తిరుమలలోని పార్వేటి మండపాన్ని టీటీడీ బాధ్యతారాహిత్యంగా ధ్వంసం చేసిందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు రూ.1,695 కోట్లు కేంద్రంలోని బీజేపీ సర్కారు కేటాయించిందని తెలిపారు.
Andhra Pradesh Nov 2, 2023, 10:39 PM IST
Purandeswari: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం ఇసుక తవ్వకాలకు భారీ యంత్రాలను ఉపయోగించరాదనీ, అయితే ఇది రాష్ట్రంలో దారుణంగా ఉల్లంఘించబడుతుందని ఆమె అన్నారు.
Andhra Pradesh Nov 2, 2023, 2:27 AM IST
Amaravati: చంద్రబాబు అరెస్టు కు సంబంధించి నారా లోకేశ్ మాట్లాడుతూ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. అలాగే, "జగన్ మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేయలేకపోతే పదేళ్ల పాటు బెయిల్ పై ఎలా విడుదల అవుతారు..? వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు ఎందుకు ఆగిపోయింది? సీబీఐ కూడా ఎందుకు వెనక్కి వెళ్లిందని" లోకేశ్ పలు ప్రశ్నలు సంధించారు.
Andhra Pradesh Oct 29, 2023, 2:42 AM IST
Amaravati: తన భర్తపై అవినీతికి సంబంధించి ఆధారాలు ఇవ్వాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి ఏపీ సీఐడీకి సవాల్ విసిరారు. తమ దర్యాప్తు తర్వాత దర్యాప్తు సంస్థ ఖాళీ చేతులతో ముందుకు వస్తుందని ఆమె నిజం గెలవాలి యాత్ర సందర్భంగా జరిగిన బహిరంగ సభలో అన్నారు. చంద్రబాబు ప్రజలకు బహిరంగ లేఖ ఎక్కడ రాశారు వంటి సిల్లీ విషయాలపై విచారణ జరపకుండా రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆమె వైసీపీ ప్రభుత్వానికి హితవు పలికారు. అయితే, చంద్రబాబు ఎలా ఆస్తులు కూడబెట్టారో నారా భూవనేశ్వరి తన నిజం గెలవాలి యాత్రలో మాట్లాడాలని మంత్రి మంత్రి జోగి రమేష్ విమర్శలు గుప్పించారు.
Andhra Pradesh Oct 27, 2023, 4:08 PM IST