MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • National
  • ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం.. ఎందుకంటే..? 

ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం.. ఎందుకంటే..? 

ప్రధాని నరేంద్ర మోదీని దివంగత మాజీ ప్రధాని నరసింహారావు కుటుంబం హైదరాబాద్ లో కలిసింది. పీవీ గారికి మరణానంతరం భారతరత్న ప్రదానం చేసినందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.      

1 Min read
Author : Rajesh K
Published : May 07 2024, 10:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
former PM Shri PV Narasimha Rao family met PM Modi In Hyderabad

former PM Shri PV Narasimha Rao family met PM Modi In Hyderabad

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుకుంది. పోలింగ్‌కు కేవలం ఆరు రోజుల సమయం మాత్రమే ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి స్వయంగా ప్రధాని మోడీ రంగంలో దిగారు. ఈ క్రమంలో కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో నిర్వహించనున్న సభల్లో ప్రధాని  పాల్గొనున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
NarendraModi, PVNarsimhaRao, pm Modi,

NarendraModi, PVNarsimhaRao, pm Modi,

 ఇదిలా ఉంటే..  దివంగత మాజీ ప్రధాని నరసింహారావు కుటుంబం హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.  మాజీ ప్రధాని పీవీ గారికి భారతరత్న ప్రదానం చేసినందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 

34
NarendraModi, PVNarsimhaRao, pm Modi,

NarendraModi, PVNarsimhaRao, pm Modi,

ఇటీవల మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు గారెకి  కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం  అందించిన విషయం తెలిసిందే. భారత పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు అవార్డు స్వీకరించిన విషయం తెలిసిందే..  

44
NarendraModi, PVNarsimhaRao, pm Modi,

NarendraModi, PVNarsimhaRao, pm Modi,

ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తూ.. పీవీ సేవలను ప్రతి భారతీయుడూ గుర్తించుకుంటాడని కొనియాడారు. పివి గారు మన దేశానికి అందించిన సేవలు చిరస్మరనీయమనీ, ఆయనకు భారతరత్న లభించడం గర్వంగా ఉందని అన్నారు.
 

About the Author

RK
Rajesh K
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఏపీ, తెలంగాణ నుంచి వాయు కాలుష్యం ఇత‌ర ప్రాంతాల‌కు వ్యాపిస్తుందా? అధ్య‌య‌నంలో విస్తుపోయే నిజాలు
Recommended image2
Anant Ambani: చెరువులోనే బతుకుతున్న బాలుడు.. ముంబైకి తీసుకెళ్లిన అనంత్ అంబానీ
Recommended image3
India Skills Report 2026: ఉద్యోగాలు సాధించడంలో ఆ రాష్ట్ర యువతే టాప్.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved