అనంతపురం : దేశ రాజధాని న్యూడిల్లీలో జరిగిన గ్లోబర్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విశాఖపట్నమే అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్పందించారు.
Andhra Pradesh Feb 1, 2023, 5:13 PM IST
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఇవాళ విచారణ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సహా ఇతర అధికారులతో అవినాష్ కుమార్ సమీక్షించారు..
Andhra Pradesh Jan 4, 2023, 1:36 PM IST
రాష్ట్రంలో విద్యుత్ రంగానికి సంబంధించి జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఏపీ పీఏసీ ఛైర్మన్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ చురకలంటించారు. చంద్రబాబుకు క్షమాపణలు చెప్పేంత పెద్ద మనసు జగన్కు లేదని, కనీసం జనానికైనా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Andhra Pradesh Dec 13, 2022, 8:10 PM IST
హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరును పెట్టడంపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తప్పుబట్టారు. వైద్య రంగంలో ఎన్టీఆర్ సంస్కరణలు తీసుకు వచ్చారని ఆయన చెప్పారు.
Andhra Pradesh Sep 21, 2022, 10:37 AM IST
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుందంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా తప్పుడు లెక్కలు చెప్పారని ఎద్దేవా చేశారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. రాష్ట్ర పరిస్ధితి బాగుంటే చిన్నారులకు ఇచ్చే చిక్కీ, పాలు ఎందుకు ఆగినట్లు అని ఆయన ప్రశ్నించారు.
Andhra Pradesh Sep 18, 2022, 3:27 PM IST
రాజధాని ప్రకటన తర్వాత అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్టుగా రుజువు చేస్తే ఆ భూములను ఎవరికివ్వాలంటే వారికి ఇస్తానని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చెప్పారు.
Andhra Pradesh Sep 15, 2022, 3:49 PM IST
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కీలక విషయాలను బయట పెడుతున్నందున తన సెక్యూరిటీ విషయమై ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చెప్పారు. అంతేకాదు తనపై కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తనకు సమాచారం ఉందన్నారు.
Andhra Pradesh Aug 10, 2022, 2:18 PM IST
తనకు ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్ మళ్లీ కనిపించలేదంటూ టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. తనకు ప్రస్తుతం ఎలాంటి భద్రతా లేదని, ఏం జరుగుతుందో చూద్దామంటూ కేశవ్ వ్యాఖ్యానించారు
Andhra Pradesh Jul 12, 2022, 5:13 PM IST
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్కు ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీని విత్ డ్రా చేసింది. పయ్యావుల గన్మెన్లను వెనక్కి రావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
Andhra Pradesh Jul 11, 2022, 11:16 AM IST
టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం నిఘా పెట్టిందని.. దీనిపై ఆడిట్ కు సిద్ధమా అని సవాల్ విసిరారు పయ్యావుల కేశవ్. ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్ ట్యాప్ లను తాము వాడటం లేదని ఆయన తెలిపారు.
Andhra Pradesh Jul 7, 2022, 2:31 PM IST
నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన అమరావతిలో ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.
Andhra Pradesh Apr 15, 2022, 5:07 PM IST
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ బూటకమని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన తప్పు బట్టారు.
Andhra Pradesh Mar 25, 2022, 5:04 PM IST
Payyavula Keshav: ఏపీలో ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. విభజన సమస్యల పరిష్కారానికి నియమించిన సబ్ కమిటీ ఎజెండాలో ప్రత్యేక హోదా చేర్చి మళ్లీ కేంద్రం తొలగించడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు.
Andhra Pradesh Feb 13, 2022, 5:30 PM IST
గురువారం నాడు అమరావతిలోని Tdp కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యాలయంలోని సీసీ కెమెరాల్లోని అన్నీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డయ్యాయని ఆయన చెప్పారు.
Andhra Pradesh Oct 21, 2021, 11:52 AM IST
రాయలసీమ ప్రాజెక్టుల భవితవ్యం పేరిట నిన్న అనంతపురం కమ్మ భవనంలో టీడీపీ నేతలు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టుల సంగతి తర్వాత... ముందు పార్టీ కార్యకర్తల సంగతి చూడండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh Sep 12, 2021, 6:58 PM IST